ఉపాధ్యాయ ఎమ్మెల్సీల తొలి విజయం .. మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందినట్లే(నా)..!
ఏపిలో ఉపాధ్యాయ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఎంవీ రామచంద్రారెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి లు ఉపాధ్యాయ సమస్యలపై దృష్టి పెట్టారు. తొలి విజయాన్ని సాధించారు. అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని వీరు కలిశారు. ఈ సందర్భంగా...