ఆయన అవినీతిపై ప్రధానికి లేఖ రాశా: వై.వి సుబ్బారెడ్డిని టార్గెట్ చేసిన రఘురామకృష్ణంరాజు
వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి రెచ్చిపోయాడు. ఈసారి బాగా ముందుకెళ్లి జగతి పబ్లికేషన్స్ కేసులో ముగ్గురికి జైలు శిక్ష తప్పదని జోస్యం చెప్పాడు.ఎవరా ముగ్గురన్నది ఆయన చెప్పనప్పటికీ దీనిపై ఊహాగానాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.ఇదే...