భారత రాష్ట్రపతి ఎన్నికల ఫలితం తేల్చే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఢిల్లీలోని పార్లమెంట్ వదికగా జరుగుతున్న ఓట్ల లెక్కింపులో మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఎంపీల ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. ఈ...
దేశ వ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ పై ఏపిలో అయితే ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ ద్వారా అవగాహన కల్పించారు. గత రాష్ట్రపతి ఎన్నికల సమయంలో పలువురు సభ్యులు...
దేశ వ్యాప్తంగా ఆసక్తి గా ఎదురుచూస్తున్న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటిలో ప్రారంభం కానుంది. అధికార ఎన్డీఏ అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ...