NewsOrbit

Tag : ycp govt

న్యూస్

మత ప్రాతిపదికన పౌరసత్వమేమిటి!?

sharma somaraju
అమరావతి: మత ప్రాతిపదికన దేశ పౌరసత్వం ఇస్తామనడం దార్భగ్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చర్యలను విమర్శించారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా...
న్యూస్

రాజధానిపై మాట మార్చడం ఏమిటి?

sharma somaraju
విజయవాడ: ఏపి రాజధానిని అమరావతిని మార్పు చేసే ప్రతిపాదన ఏమి లేదని శాసనమండలి సాక్షిగా వ్రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన 24 గంటల వ్యవధిలోనే మంత్రి బొత్స సత్యనారాయణ మాట మార్చడం విడ్డూరంగా ఉందని టిడిపి...
రాజ‌కీయాలు

‘వైసిపి ప్రభుత్వ తీరు ఎలా ఉందంటే!?’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: ఆరు నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వైసిపి ప్రభుత్వం నాశనం చేసిందని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
టాప్ స్టోరీస్

ఏపీలో రేషన్ కార్డులపై ఏసు బొమ్మ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో మళ్లీ అన్యమత ప్రచారం కలకరం రేగింది. ప్రజలకు నిత్యావసర వస్తువులను అందించే రేషన్ కార్డులపై ఏసు క్రీస్తు చిత్రాన్ని ముద్రించడం వివాదానికి దారితీసింది. తూర్పు గోదావరి జిల్లా వడ్లమూరులోని...
టాప్ స్టోరీస్

వైసిపి ప్రభుత్వంపై పవన్ నిప్పులు

sharma somaraju
రాజమండ్రి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వంపై మరో సారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం మండపేట నియోజకవర్గ పరిధిలోని వెలగోడు ధాన్యం...
టాప్ స్టోరీస్

పార్టీ మారితే ఆయనే చెబుతారట!

sharma somaraju
అమరావతి: పార్టీ మారనున్నారంటూ వస్తున్న ప్రచారంపై మాజీ మంత్రి, టిడిపి నేత గంటా శ్రీనివాసరావు నేడు స్పందించారు. తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ఊహగానాలు అన్నీ మీడియా సృష్టేనని అన్నారు. పార్టీ మారాలని నిర్ణయం...
రాజ‌కీయాలు

మంత్రి కొడాలిపై ఫిర్యాదు

sharma somaraju
అమరావతి: పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపై మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో టిడిపి నేతలు ఫిర్యాదు చేశారు. టిడిపి అధినేత చంద్రబాబుపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారనీ, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలనీ...
రాజ‌కీయాలు

‘ముంచేసిన ముఖ్యమంత్రిగా రికార్డు!’

sharma somaraju
అమరావతి: ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్న వైఎస్ జగన్ రాష్ట్రాన్ని ముంచేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వంపై...
టాప్ స్టోరీస్

ఇంగ్లీషు మీడియంపై చర్చకు సిద్ధమా:బోండా ఉమా సవాల్

sharma somaraju
విజయవాడ: ప్రభుత్వ పాఠశాలలో నిర్బంధ ఇంగ్లీషు మీడియం ఏర్పాటుపై అసెంబ్లీలో చర్చకు వైసిపి సిద్ధమా అని టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సవాల్ విసిరారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
రాజ‌కీయాలు

ఇదేమి రంగుల పిచ్చి!?

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో వైసిపి పిచ్చి పరాకాష్టకు చేరిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. బడిని, గుడినీ వదలని వైసిపి వాళ్లు అవకాశం ఉంటే ఇసుకకి, ఇంధ్రధనస్సుకి కూడా రంగులు వేసేలా ఉన్నారని...
టాప్ స్టోరీస్

మరింత గందరగోళంలో అమరావతి!

sharma somaraju
అమరావతి:అమరావతి రాజధానిగా కొనసాగుతుందా లేదా అన్న విషయంలో గందరగోళాన్ని ‌మంత్రి బొత్స శాయశక్తులా పెంచుతున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఫ్రభుత్వం భూసమీకరణ...
టాప్ స్టోరీస్

జగన్ ‌విమర్శలకు లోకేష్ కౌంటర్

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో తెలుగు మాథ్యమాన్ని పూర్తిగా ఎత్తివేసి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనకు జగన్ సర్కార్ చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల వరద కొనసాగుతోంది....
రాజ‌కీయాలు

డివైడర్‌లకూ వైసిపి జండా రంగు

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ జండా రంగు అన్ని చోట్ల దర్శనమిస్తున్నది. గ్రామ సచివాలయ భవనాలు, వాటర్ ట్యాంక్‌లు, పాఠశాలల ప్రహరీగోడలు, స్మశానవాటికలు ఇలా అనేక ప్రభుత్వ కట్టడాలకు...
టాప్ స్టోరీస్

5 నెలల్లో జగన్ నివాసానికి 15.63 కోట్లు ఖర్చా!?

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నివాసం, పరిసర ప్రాంతాల్లో సదుపాయాల కల్పనకు గత అయిదు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల63 లక్షల రూపాయలు మంజూరు చేయడం వివాదాస్పదం అవుతోంది. గతంలో చంద్రబాబు నివాసం...
న్యూస్

సిబిఐ కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్

sharma somaraju
అమరావతి: సిబిఐ కోర్టు తీర్పుపైన హైకోర్టును ఆశ్రయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయించుకున్నారు. అక్రమాస్తుల కేసులో తనకు వ్యక్తిగత హజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సిబిఐ...
టాప్ స్టోరీస్

జాతీయ జెండాకు ఎంత దుస్థితి?

Mahesh
అమరావతి: అనంతపురం జిల్లా తమ్మిడిపల్లి గ్రామంలో పంచాయతీ భవనానికి ఉన్న జాతీయ జెండా రంగును తొలగించి.. దానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నీలం రంగును పెయింటింగ్ చేయడంపై మాజీ సీఎం, టీడీపీ అధినేత...
రాజ‌కీయాలు

‘నీరో చక్రవర్తి పాలన తలపిస్తోంది!’

sharma somaraju
అమరావతి: జగన్మోహనరెడ్డి పాలనపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరో సారి ఫైర్ అయ్యారు. రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తి పాలనలా వైసిపి పాలన ఉందని కన్నా విమర్శించారు....
టాప్ స్టోరీస్

‘వారోత్సవాలు కాదు..ఇసుకాసురుల భరతం పట్టండి’

sharma somaraju
అమరావతి: ఇసుక కొరత గురించి మళ్లీ ఎవరూ మాట్లాడకుండా చూడటం కోసం వారం రోజుల పాటు అధికారులు ఇసుక మీదే పని చేయాలనీ, దానికోసం ఇసుక వారోత్సవాలు నిర్వహించాలనీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పేర్కొనడాన్ని...
రాజ‌కీయాలు

‘బాబు ఒప్పందాలకు చెదలు’

sharma somaraju
అమరావతి చంద్రబాబు పరిపాలనలో డొల్లతనం తప్పం మరేదీ లేదని వైసిపి ఎంపి వి.విజయసాయిరెడ్డి మరోసారి విమర్శించారు. ట్విట్టర్ వేదికగా గతంలో టిడిపి హయాంలో జరిగిన ఒప్పందాలను ఉదహరిస్తూ చంద్రబాబును విమర్శించారు. డ్వాక్రా ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌లో...
న్యూస్

‘పాలన తెలుకోండి ఎలా ఉందో!’

sharma somaraju
అమరావతి: రాయలసీమకు హైకోర్టు తరలించడానికి బిజెపి మద్దతు ఇస్తుందని టుబాకో బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాధ్ బాబు అన్నారు. గుంటూరు జిల్లా పొన్నురులో శనివారం జరిగిన బిజెపి గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఆయన...
రాజ‌కీయాలు

పోలవరంలో అవినీతి ఎక్కడ?

Mahesh
ఏలూరు: పోలవరంలో అవినీతి ఎక్కడ జరిగిందో వైసీపీ ప్రభుత్వం కనిపెట్టలేకపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ అన్నారు. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం పనులను శుక్రవారం ఏపీ బీజేపీ నేతలు సందర్శించనున్నారు. ప్రాజెక్టుకు బయల్దేరి...
రాజ‌కీయాలు

జగన్ టూర్: మంత్రితో వైసీపీ ఎమ్మెల్యే వాగ్వాదం

Mahesh
అనంతపురం: ‘కంటి వెలుగు’ పథకం ప్రారంభం సందర్భంగా ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికే జాబితాలో తన పేరు లేకపోవడంతో తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి మనస్తాపం చెందారు. ‘కంటి వెలుగు’ పథకం ప్రారంభించేందుకు ఈరోజు...
రాజ‌కీయాలు

వైసిపి సర్కార్‌పై టిడిపి ఎంపిలు ఫైర్

sharma somaraju
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం గ్రామ సచివాలయాలకు వైసిపి రంగులు వేసి పార్టీ కార్యాలయాలుగా మార్చిందని టిడిపి ఎంపిలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్‌లు తీవ్ర  స్థాయిలో  విమర్శించారు. ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ...
టాప్ స్టోరీస్

ఉండవల్లి మాటలు ఎవరి మనోగతం!?

sharma somaraju
అమరావతి: సీనియర్ నేత, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో నేడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల ముందు వరకూ వైఎస్ జగన్‌కు మద్దతుగా మాట్లాడి టిడిపి ప్రభుత్వాన్ని...
టాప్ స్టోరీస్

పోలవరంపై కేంద్రం ఏం చేస్తుందో!?

sharma somaraju
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో గత టిడిపి ప్రభుత్వ హయాంలో అంచనాలు పెంచి వారికి అనుకూలమైన వారికి దోచి పెట్టారని ఆరోపిస్తూ వచ్చిన వైసిపి ప్రభుత్వం అందుకు ఆధారాలు చూపే క్రమంలో తొలి విజయం...
టాప్ స్టోరీస్

దొరికిపోయిన జగన్ ప్రభుత్వం!

sharma somaraju
అమరావతి : తమిళనాడుకు చెందిన పారిశ్రామికవేత్త శేఖర్‌రెడ్డిని  తిరుమల తిరుపతి దేవస్థాన పాలకవర్గ ప్రత్యేక ఆహ్వానితుల్లో ఒకరుగా జగన్ ప్రభుత్వం నియమించడం వివాదాస్పదం అవుతోంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇదే శేఖర్‌రెడ్డిని టిటిడి...
టాప్ స్టోరీస్

కోడెల మృతిపై వైసిపి, టిడిపి రచ్చ

sharma somaraju
అమరావతి: టిడిపి సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు బలవన్మరణంపై వైసిపి, టిడిపి నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. వైసిపి ప్రభుత్వం వేధింపులకు గురి చేయడం వల్లనే ఆయనకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి...
టాప్ స్టోరీస్

‘సొంత ముద్ర కోసం తపన : అసలుకే మోసం’

sharma somaraju
విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పాలనలో తనదైన మార్కు కోసం ప్రయత్నిస్తూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీ ఎంపి సబ్బం హరి వ్యాఖ్యానించారు.  వైసిపి వంద రోజుల పాలనపై ప్రజావ్యతిరేకత స్పష్టంగా కనబడుతోందని ఆయన...
టాప్ స్టోరీస్

‘ఆశా వేతనాలకు షరతులా!?’

sharma somaraju
అమరావతి: ఆశా వర్కర్‌లకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తున్నదని టిడిపి అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పెంచిన వేతనాలు చెల్లించడం, పాత బకాయిలు ఇవ్వడం తదితర డిమాండ్‌లతో  ఆశా వర్కర్‌లు నేడు చలో విజయవాడ కార్యక్రమం...
టాప్ స్టోరీస్

‘దుర్మార్గంగా ఆలోచించి ముంచారు’

sharma somaraju
అమరావతి: కృష్ణానది వరద నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు మరో మారు విమర్శించారు. రెండు రోజుల పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన...
న్యూస్

‘బాబు టార్గెట్‌గా కుట్ర’

sharma somaraju
అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబును అంత మొందించేందుకు వైసిపి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో వైసిపిప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు....
టాప్ స్టోరీస్

‘అప్రజాస్వామిక చర్యలు ఆపండి’

sharma somaraju
అమరావతి: వైసిపికి ఓటు వేయలేదన్న కారణంగా టిడిపి సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకొని ఆస్తులకు నష్టం కల్గించే చర్యలకు పాల్పడటం తగదని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురం, జనార్థనరెడ్డి కాలనీలో అక్రమ...
టాప్ స్టోరీస్

ఉప సంఘానికి దిశానిర్దేశం

sharma somaraju
  అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలోని 30 అంశాలకు సంబంధించి నిర్ణయాలపై సమీక్షించేందుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాడేపల్లిలోని...