అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరో సారి సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఓటుకు నోటు కేసు వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. తన పిటిషన్ను...
అమరావతి: పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ ఉండవల్లి గ్రామ పంచాయతీ నుండి కరకట్టపై భవన నిర్మాణానికి ఎటువంటి అనుమతులు తీసుకోలేదనీ ఈ విషయంపై బహిరంగ విచారణకు తాను సిద్ధమనీ మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి...
అమరావతి: వరద ప్రమాదం పొంచి ఉన్నా ఇంకా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తన అక్రమ నివాసాన్ని ఖాళీ చేయకుండా ఇసుక బస్తాలను వేయిస్తూ సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల...
అమరావతి: కృష్ణానదిలో ప్రవాహం పెరగడంతో నది ఒడ్డున టిడిపి అధినేత చంద్రబాబు నివాసం ఉంటున్న భవనం మరోసారి చర్చకు వచ్చింది. అక్రమ నివాసమంటూ దాని యజమాని లింగమనేని రమేష్కు కొద్ది వారాల క్రితం ప్రభుత్వం...
అమరావతి: సదావర్తి భూములపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. అసెంబ్లీలో సదావర్తి భూముల అంశంపై జరిగిన చర్చలో వైసిపి సభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొంటూ, సదావర్తి భూముల...
అమరావతి: ఐజెఎం లింగమనేని రమేష్కి సంబంధించి అక్రమాలపై పూర్తి స్థాయి విజిలెన్స్ దర్యాప్తు చేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి విచారణ కోరతానని...
అమరావతి: వైసిపి, టిడిపి నేతలు నేడు రాష్ట్ర డిజిపి గౌతం సవాంగ్ను కలిసి పోటాపోటీగా ఫిర్యాదులు అందజేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కిరాయి మనుషులతో వైసిపి శ్రేణులపై దాడులకు తెగబడుతోందని మంగళగిరి వైసిపి...
అమరావతి: వారిద్దరు రాజకీయ ప్రత్యర్థులు. ఎన్నికల సమయంలో ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నారు. కానీ అసెంబ్లీ లాబీలో ఆ ఇద్దరు నేతలు ఎదురుపడిన సమయంలో పలకరించుకొని కరచాలనం చేసుకోవడం అక్కడ...