అమరావతి: నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపిడిఒ సరళ ఇంటిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాడి వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూస్తున్నది. అధికార పార్టీకే చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, అదీ...
పోలీస్ స్టేషన్ ముందు చెట్టుకింద భైటాయించిన ఎంపిడిఒ సరళ అమరావతి: నెల్లూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత కూడా...
అమరావతి: విశాఖ జిల్లా పాయకరావుపేట వైసిపి ఎమ్మెల్యే గొళ్ల బాబూరావు చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. స్వాతంత్ర్యం వచ్చి 73 ఏళ్లు అవుతున్నా ఇంకా వివక్షత కొనసాగుతోందనీ, దళితులంటే చిన్న చూపు చూస్తున్నారనీ, లక్షలాది...
అమరావతి: తాడికొండ వైసిపి దళిత శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవిపై జరిగిన కుల దూషణ వ్యవహారం రాజకీయ రంగు పులుపుకొంటోంది. తనపై కులదూషణకు పాల్పడి అవమానపర్చిన దోషులతో పాటు అటువంటి వారిని పెంచి పోషిస్తున్న టిడిపి...
అమరావతి : రాజధాని మార్పు అంశాన్ని కొందరు కావాలని పనిగట్టుకొని వివాదాస్పదం చేస్తున్నారనీ మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణంపై ప్రభుత్వానికి నిర్ధిష్టమైన ప్రణాళిక...
తాడేపల్లి : శివరామకృష్ణన్ కమిటీ అమరావతిలో రాజధాని కట్టవద్దని చెప్పిన విషయాన్నే మంత్రి బొత్సా సత్యనారాయణ ప్రస్తావించారు తప్ప రాజధానిని మారుస్తారని ఆయన అనలేదని వైసిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు వివరణ...
అమరావతి: చంద్రబాబు తప్పును సరిదిద్దుకోకపోతే ప్రకృతి ప్రకోపానికి గురి అవుతారని వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. శనివారం తాడేపల్లిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తక్షణమే కరకట్టపై ఇళ్లు...
అమరావతి: ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా నగరి ఎమ్మెల్యే రోజా నియామితులయ్యరు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో మంగళగిరి ఆటోనగర్ లో ఉన్న ఏపీఐఐసీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టనున్నారు....