‘పార్టీ మైలేజీపైనే యావ!’
అమరావతి: ప్రతి విషయంలోనూ రాజకీయ మైలేజ్ పొందడం పైనే చంద్రబాబు ఆలోచనలు పరిభ్రమిస్తాయని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి విమర్శించారు. ట్విట్టర్ వేదికగా ఆదివారం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ధర్మపోరాట దీక్ష అయినా, హరికృష్ణ...