వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రెండో పర్యాయం రాజ్యసభ సభ్యుడుగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు నూతనంగా ఎన్నికైన పలువురు రాజ్యసభ సభ్యులు కూడా ప్రమాణం చేశారు. ఏపి నుండి తనను...
MP RRR: రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజుకు ఏపీ సీఐడీ విచారణకు హజరు కావాలంటూ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన నర్సాపురం పర్యటనను రద్దు చేసుకుని ఢిల్లీకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై...
MP RRR: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు తన ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఆయన రాజీనామా చేయడం దాదాపు...
AP News: “తాంబూలాలు ఇచ్చాం –తన్నుకు చావండి” అన్న సామెత మాదిరిగా కేంద్రం తీరు కనబడుతోంది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు. విభజన చట్టంలోని అనేక హమీలను కేంద్రం అమలు చేయలేదు. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు...
Vijaya Sai Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSR Congress) పార్టీలో నెంబర్ 2 గా కీలక పొజిషన్ లో ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి (Vijaya Sai Reddy) ఓ కీలక నిర్ణయాన్ని...
Vijaya Sai Reddy: గత కొద్ది రోజులుగా వైసీపీ – బీజేపీ రహస్య బంధంపై సోషల్ మీడియాలో కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఏపిలో వైసీపీ, బీజేపీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు,...
Mansas Trust: కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్ చైర్మన్ పూసలపాటి అశోక్ గజపతిరాజుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలు, వ్యక్తిగత దుషణలు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. విజయసాయి...
Vijaya Sai:కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. విజయసాయి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు ఘాటుగా స్పందించారు....
YCP MP : ఏపిలో పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. పంచాయతీ ఎన్నికలు రాజకీయాలకు అతీతం అని చెపుకుంటున్నా ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ, టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరవెనుక వ్యూహాలను రచిస్తున్నాయి....
Vijayasai Reddy : రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుపై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి నిన్న అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాజకీయ వర్గాల్లో దీనిపై విస్తృత చర్చ జరిగింది. ఈ విషయంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్...
Vijaya sai reddy : రాష్ట్రంలో స్థానిక సమరం ప్రారంభం అయ్యింది. ఇప్పుడు రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది పార్లమెంట్ సభ్యులతో వైసీపీ చాలా బలంగా ఉంది. అయితే స్థానిక పోరు ఆ...
ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్న సామెత మాదిరిగా కరోనా వ్యాక్సిన్ పంపిణీపై ప్రకటనలు అలా వస్తున్నాయి. వివిధ కంపెనీలు ఉత్పత్తి చేసిన కరోనా వ్యాక్సిన్ పంపిణీకి భారత...
దివంగత టీడీపీ మాజీ మంత్రి పరిటాల రవిపై హిందూపురం వైసీపీ ఎంపి గోరంట్ల మాధవ్ చేసిన ఘాటు వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మాధవ్ చేసిన సంచలన వ్యాఖ్యలు వైసీపీ, టీడీపీ శ్రేణుల...
వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజు తన ఫందాలో భాగంగా వైసీపీ ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీరుపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. ఢిల్లీలోని తన నివాసంలో రచ్చబండ కార్యక్రమంలో భాగంగా బుధవారం...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫోర్త్ పిల్లర్ స్థానాన్ని నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి పొందారు. ఇప్పటి వరకు వివిధ జిల్లాల బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డి,...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: నర్సాపురం వైసిపి రఘురామకృష్ణం రాజు తాజాగా నోరు జారి చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బొచ్చులో నాయకత్వం ఎవడికి కావాలంటూ సొంత పార్టీ కార్యకర్తలపైనే...
అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబుఫై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదిక గా విమర్శనాస్త్రాలు సంధించారు. ‘పదవి పోయిన తర్వాత కూడా చంద్రబాబు తన మాజీ పిఎస్ తో రోజుకి...
అమరావతి : ఇంత బతుకు బతికి ఇంటెనక… అన్నట్లుగా ఉంది చంద్రబాబు పరిస్థితి అని ఎద్దేవా చేశారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి. ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయసాయి రెడ్డి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: టీడీపి అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరో సారి విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల పరిస్థితి తిరోగమనంలో ఉందనీ, సీఎం జగన్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: కృష్ణా జిల్లా నందిగామలో బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ పై దాడి చేశారన్న అభియోగంపై 12 మంది అమరావతి జేఎసి నాయకులపై సెక్షన్ 3 కింద కేసు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: బడ్జెట్ నిధుల కేటాయింపుల్లో ఏపీకి కేంద్రం మొండిచేయి ఇచ్చిందని, ఈ విషయమై పార్లమెంట్ లో పోరాడతామని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రంలో బిజెపి, జనసేన పార్టీల కలయికపై వైసిపి పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు స్పందించారు. ఆ రెండు పార్టీల కలయిక వల్ల రాష్ట్రంలో వైసిపికి వచ్చే నష్టం ఏమీలేదని...
అమరావతి: గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొని ఉంటే చంద్రబాబు పులివెందుల పంచాయతీ, జె ట్యాక్స్ అంటూ ఏడుపు రాగాలు తీస్తున్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి విమర్శించారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబును విమర్శించారు....
అమరావతి: జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఇసుక విధానంపై జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యలను వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి తప్పు పట్టారు. ఆదివారం అయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు, అయన కుమారుడు లోకేష్ పై వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు కొనసాగిస్తున్నారు.అయిదు వేల వేతనంతో పని చేసే గ్రామ వాలంటీర్ కు...
అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనుమానితుడు శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకోవడంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వైసిపి రాజ్యసభ్య సభ్యుడు వి.విజయసాయిరెడ్డిపై విమర్శలు గుప్పించారు....
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేత కోడెల శివప్రసాద్పై వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ప్లడ్ మేనేజ్మెంట్ గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన చంద్రబాబు ఒక్క...
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబును మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాల్సిందేనంటూ వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి చేసిన విమర్శలకు ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్రంగా స్పందించారు. తుగ్లక్ ముఖ్యమంత్రి పాలన చూసి...
అమరావతి: మోది, షాలను చూసి ప్యాంట్ తడుపుకుంటున్నది ఎవరో మోది తిరుపతి పర్యటనలో ప్రజలంతా చూశారని టిడిపి నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. ప్రధాని మోది, హోంమంత్రి అమిత్షాలను చూసి టిడిపి అధినేత...
అమరావతి: అమరావతి ఒక స్కాముల పుట్ట అని గుర్తించే ప్రపంచ బ్యాంకు 3500కోట్ల రూపాయల రుణాన్ని నిలిపివేసిందని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.ప్రపంచ బ్యాంకు రుణం నిలిపివేయడంపై ఆయన సోమవారం ట్విట్టర్...
అమరావతి: పోలీస్ విచారణకు హజరుకాకుండా తప్పించుకొని తిరుగుతున్న టివి 9 మాజీ సిఇఒ రవిప్రకాష్పై వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. నిజం చెప్పులు తొడుక్కునే లోపు అబద్దం పరారైపోయిందని...