అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబుఫై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదిక గా విమర్శనాస్త్రాలు సంధించారు. ‘పదవి పోయిన తర్వాత కూడా చంద్రబాబు తన మాజీ పిఎస్ తో రోజుకి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి మూడు రాజధానుల పేరుతో అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నం తరలించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాన్ని వెనకేసుకొస్తున్న బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు వైఖరి వివాదాస్పదంగా తయారవుతున్నది....
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. అమరావతి పరిరక్షణ సమితికి విరాళాలు సేకరించడం కోసం చంద్రబాబు జోలె పట్టడాన్ని ఆయన ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు....
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న అమరావతి రైతులకు టీడీపీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, చంద్రబాబు మరోసారి తుళ్లూరు రైతుల్ని మోసం చేస్తున్నారని వైసీపీ...
అమరావతి: లూలూ కంపెనీకి ఏపి బైబై అంటే తెలంగాణ వెల్కమ్ అందని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు.శనివారం వరుస ట్వీట్లతో వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపిలో...
అమరావతి: తన మర్యాదకు భంగం కలిగేలా వార్తలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయసాయిరెడ్డి లోక్సభ స్పీకర్ ఓంభిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిలకు ఫిర్యాదు చేయడంపై విజయవాడ టిడిపి...
అమరావతి: తెలంగాణలో లేని ఇసుక కొరత ఆంధ్రాలో ఎందుకు ఉందని టిడిపి అధినేత చంద్రబాబు వేసిన ప్రశ్నపై వైసిపి ఎంపి వి. విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. తెలంగాణలో...
అమరావతి: చంద్రబాబు రాజకీయ హింస మొదలుపెట్టి ఉంటే ఈ రోజు ఈ పిచ్చి కూతలు కూయడానికి మీరుండేవారు కాదేమోనని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. టిడిపి అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలపై...
అమరావతి : రాజధాని ప్రాంత రైతాంగానికి అండగా ఉంటానని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను వైసిపి రాజ్యసభ్య సభ్యుడు వి విజయసాయిరెడ్డి పరోక్షంగా విమర్శించారు. చంద్రబాబు అజ్ఞాత పార్టనర్ కూడా యూటర్న్ల మాస్టర్...
అమరావతి: కొంచెం ఆలస్యమైనా కుట్రలు, దోపిడీలు చేసిన వారి పాపం పండుతుందని వైసిపి రాజ్యసభ్య సభ్యుడు వి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అరెస్ట్, తదితర విషయాలను ఉదహరిస్తూ చంద్రబాబుపై ట్విట్టర్...
అమరావతి: తెలంగాణలో టిడిపి ఫినిష్ అయ్యిందని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ఆయన విమర్శలు గుప్పించారు. చంద్రబాబే కొందరిని కాంగ్రెస్లోకి, మిగిలిన వారిని బిజెపిలోకి పంపించారని విజయసాయిరెడ్డి...
అమరావతి: వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి మరో మారు ట్విట్టర్ వేదికగా ప్రతిపక్ష నేత చంద్రబాబు, ‘పచ్చ మీడియా’ టార్గెట్గా విమర్శలు గుప్పించారు. గతంలో వరదలు, తుఫానులు వస్తే చంద్రబాబు వన్...
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలపై వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరో సారి విమర్శలు గుప్పించారు. శనివారం వరుస ట్వీట్లతో విమర్శలు సంధించారు. మాజీ మంత్రులు కొందరు బాబు అక్రమ...
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుపై వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి సోమవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలు ఆరోపణలతో వరుస ట్వీట్లను సంధిస్తూ విమర్శలు చేశారు. మనీలాండరింగ్ దళారి సానా సతీశ్తో చంద్రబాబు, ఆయన...
అమరావతి: చంద్రబాబు హయాంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టునూ పూర్తి చేయలేదని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడంపై టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందిస్తూ ఆయనపై వ్యంగంగా విమర్శలు చేశారు. విజయసాయిరెడ్డికి వయసు పెరగడంతో చత్వారం...
అమరావతి: ప్రజల విశ్వాసం ఎందుకు పొందలేకపోయామన్న ఆత్మవిమర్శ చంద్రబాబు ఎప్పుడూ చేసుకోలేదని వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబు నైజం ‘కుక్క తోక వంకరే’ అన్న సామెత మాదిరిగా ఉంటుందని ట్విట్టర్ వేదికగా...
అమరావతి: కియా కార్ల కంపెనీ ఏర్పాటులో జరిగిన భూకుంభకోణం పుట్ట త్వరలోనే పగులుతుందని వైసిపి రాజ్యసభ్య సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి, నిబంధనల ఉల్లంఘనలు జరిగాయంటూ ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు....
అమరావతి: రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులను సమాచార కమిషనర్లుగా నియమించడం తగదని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. విజయవాడకు చెందిన హోటల్ యజమాని ఐలాపురం రాజా, విద్యాశాఖ మంత్రికి ప్రైవేటు సెక్రటరీగా ఉన్న...