అమరావతి: ఏపీలో భవిష్యత్తు లేని పార్టీగానే జనసేన ఉందంటూ ఆపార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారాలనుకోవడం లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మారడం అన్నది సర్వసాధారణమేనని...
అమరావతి: మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో అవినాష్ పార్టీలో చేరగా ఆయన పార్టీ కండువా కప్పి...
అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా చేసిన ప్రకటన ఏపి రాజకీయాలలో చర్చనీయాంశమవుతోంది. తాను వైసిపిలో చేరాలని నిర్ణయించుకున్న మాట వాస్తవమేననీ, ఎమ్మెల్యేగా మాత్రం కొనసాగుతాననీ వంశీ తాజాగా వెల్లడించారు. అయితే ముఖ్యమంత్రి,...
అమరావతి: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు ఉండరు అనేది నానుడి. అయితే నాయకులు పార్టీలు మారే సమయంలో వారు చేరనున్న పార్టీపై గతంలో చేసిన విమర్శలను తెరపైకి తీసుకురావడం. వాటిని సోషల్ మీడియాలో...
పోలీస్ స్టేషన్ ముందు చెట్టుకింద భైటాయించిన ఎంపిడిఒ సరళ అమరావతి: నెల్లూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత కూడా...
అమరావతి: విశాఖ జిల్లా పాయకరావుపేట వైసిపి ఎమ్మెల్యే గొళ్ల బాబూరావు చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. స్వాతంత్ర్యం వచ్చి 73 ఏళ్లు అవుతున్నా ఇంకా వివక్షత కొనసాగుతోందనీ, దళితులంటే చిన్న చూపు చూస్తున్నారనీ, లక్షలాది...