వైసీపీ ప్లీనరీకి వర్ష ప్రభావం ..భారీగా తరలివస్తున్న పార్టీ శ్రేణులు
వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ సమావేశాలకు భారీ వర్ష ప్రభావం తగిలింది. రెండు రోజుల పాటు జరుగుతున్న వైసీపీ ప్లీనరీ సమావేశాలు గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా వైఎస్ఆర్ ప్రాంగణంలో నిన్న అట్టహాసంగా ప్రారంభమైయ్యాయి....