అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబుఫై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదిక గా విమర్శనాస్త్రాలు సంధించారు. ‘పదవి పోయిన తర్వాత కూడా చంద్రబాబు తన మాజీ పిఎస్ తో రోజుకి...
విశాఖపట్నం: విశాఖ భూకుంభకోణంపై సీబీఐ లేదా జుడీషియల్ విచారణ జరపాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. విశాఖ భూకుంభకోణంపై సిట్ను విస్తృత పరిచినా ఉపయోగం ఉండదని ఆయన అన్నారు. ఈ సిట్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : అమరావతి రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోళ్లపై విచారణ జరపాలని కోరుతూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని సిఐడీ కోరింది. ఇప్పటికే ఇద్దరు మాజీ మంత్రులపై కేసు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని జనసేన పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శించింది. సిఆర్డిఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులను శాసనమండలి అడ్డుకోవడంతో కౌన్సిల్నే రద్దు చేస్తూ సిఎం జగన్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో...
అమరావతి: చేతిలో అధికారం ఉందని విర్రవీగొద్దని, ఏపీ శాసన మండలి రద్దు నిర్ణయం సీఎం జగన్ సహజ ధోరణికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో శాసనమండలి రద్దు అంశం కాక రేపుతోంది. అసెంబ్లీ సాక్షిగా శాసన మండలి రద్దుకి సీఎం జగన్ సంకేతాలు ఇచ్చారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ కీలక బిల్లుల తిరస్కరణతో అసహనంతో రగిలిపోతున్న...
అమరావతి: ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష టీడీపీ పంతం నెగ్గింది. రూల్ 71పై చర్చకు ఛైర్మన్ షరీఫ్ అనుమతించారు. అంతకుముందు గందరగోళ పరిస్థితుల నడుమ ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లును మండలిలో...
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రశంసలు కురిపించారు. మంగళవారం అసెంబ్లీలో అమ్మఒడిపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మఒడిని ఒక సంక్షేమ పథకంగా కాకుండా ఒక...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణకు అభ్యంతరం లేదని, అయితే రాజధాని మార్పును ఒప్పుకోమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని మార్పును అన్ని...
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని జనసేన నేత, సినీ నటుడు నాగబాబు కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్లు చేశారు. ‘డియర్ జగన్ రెడ్డి గారూ ఇది నా...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: సీనియర్ నేత, మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రధాని మోది, టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) గుంటూరు: ఏపి రాజధాని అంశంలో బిజెపిలో భిన్నాభిప్రాయాలు లేవనీ, తామంతా స్పష్టమైన వైఖరితోనే ఉన్నామనీ అంటున్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. నేడు గుంటూరులో ఆయన మీడియాతో...
ravaఅమరావతి: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళన ఆదివారంనాటికి 19వ రోజుకు చేరింది. ఇవాళ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. వివిధ గ్రామాల్లో మహా ధర్నాలతోపాటు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని వైసిపి ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు...
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని అంగుళం కదిలించినా బిజెపి చూస్తూ ఊరుకోదని ఆపార్టీ ఎంపీ సుజనా చౌదరి హెచ్చరించారు. రాజధానిలో తనకు సెంటు భూమి వుంటే చూపించాలని రెండు నెలల...
విశాఖ: తనకు పార్టీ మారే ఉద్దేశమేలేదని టిడిపి నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ప్రకటించిన మూడు రాజధానుల ప్రకటనను గంటా స్వాగతించిన నేపథ్యంలో ఆయన టిడిపిని వీడనున్నారంటూ విస్తృతంగా...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బాటలోనే గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి నడుస్తారా? వైసీపీలో డైరెక్ట్ గా చేరకుండా వంశీ మాదిరిగా ఆపార్టీకి మద్దతు ఇస్తారా ?...
అమరావతి: రాజధాని రైతుల ఆందోళనకు చంద్రబాబే కారణమని గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి ఆరోపించారు. తన నియోజకవర్గ అభివృద్ధి విషయమై మాట్లాడేందుకే సీఎం జగన్ ని కలిశానని చెప్పారు. సోమవారం సీఎం జగన్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ ప్రకటన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విశాఖనగరంలో నేడు అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా జగన్కు భారీగా స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విశాఖ విమానాశ్రయం...
నెల్లూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలన తీరుపై సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న జగన్మోహనరెడ్డి ఈ విధంగా పరిపాలన చేస్తారని తాను ఊహించలేదని...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ విషయం కేంద్రంలోని బీజేపీ నేతలకు ముందే సమాచారం ఇచ్చారా ? రాజధాని అంశంపై కేంద్ర...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ప్రభుత్వ పరిపాలనలో తన దైన మార్కు ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సరి కొత్త ఆలోచనతో తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఏర్పాటు చేసిన...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అసెంబ్లీలో టిడిపి ఉప నేత అచ్చెన్నాయుడు చెబుతున్న లెక్కలు అన్నీ తప్పనీ, ఆయన చెప్పిన లెక్కలు తప్పని రుజువు చేస్తే రాజీనామా చేస్తారా అని సిఎం జగన్ సవాల్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి వైసిపిలోకి టిడిపి ఎమ్మెల్యేలు ఫిరాయించే వ్యవహారం ప్రస్తుతానికి వెనక్కుపోయినట్లేనా. తాజా పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రకాశం జిల్లా నుంచి ముగ్గురు తెలుగుదేశం...
గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినందుకు గాను టిడిపి నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్కు అధికార వైసిపి నేతలు ఊహించని షాక్ ఇచ్చారు. గుంటురు జిల్లా అభివృద్ధి సమీక్షా (డిఆర్సి)...
అమరావతి: శ్రీశైలం ఆనకట్ట మరమ్మత్తులకు తక్షణం చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి లేఖ రాశారు. ఆనకట్టకు పగుళ్ళు...
అమరావతి: కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు హాట్హాట్గా మారుతున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసిపిలో చేరుతున్న తరుణంలో ఆ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు బుధవారం పరోక్షంగా వంశీపై తీవ్ర...
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమేయంతోనే మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని టిడిపి నేత మాజీ, మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని మారుస్తామన్న...
అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం ఆకస్మిక బదిలీ జరిగిన తీరుపై వివిధ రాజకీయ ఆక్షేపణ వ్యక్తం చేస్తుండగా పలు క్రైస్తవ సంఘాల నేతలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు....
మీడియాకు సంకెళ్లు వేసే జీవోను వైఎస్ జగన్మోగన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది. మాట వినని మీడియాపై కేసులు వేసేందుకు తన తండ్రి వైఎస్ఆర్ హయాంలో తెచ్చిన ఒక జీవోకు మార్పులు చేసి కొత్త...
అమరావతి: కృష్ణాజిల్లాలో గీతం యూనివర్శిటీకి కేటాయించిన భూములను రద్దు చేయాలని ఏపి కేబినెట్ నిర్ణయించింది. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది. టిడిపి ప్రభుత్వ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో టీడీపీ నేతలపై దాడులు పెరిగిపోయాయి. టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేసి, ఊళ్ల నుంచి తరిమేసిన ఘటనలు ఉన్నాయి. తాజాగా...