NewsOrbit

Tag : ycp politics news

రాజ‌కీయాలు

‘బాబు కొత్త నాటకం చైతన్య యాత్ర’

sharma somaraju
అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబుఫై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదిక గా విమర్శనాస్త్రాలు సంధించారు. ‘పదవి పోయిన తర్వాత కూడా చంద్రబాబు తన మాజీ పిఎస్ తో రోజుకి...
టాప్ స్టోరీస్

సమ్మక్క సారలమ్మకు అమరావతి రైతుల మొర

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : ఏపీ రాజధాని అమరావతి రైతులు, మహిళలు పలువురు శనివారం తెలంగాణ రాష్ట్రంలోని మేడారం మహా జాతరకు తరలి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని...
టాప్ స్టోరీస్

జెడి బిజెపి వైపు చూస్తున్నారా!?

sharma somaraju
అమరావతి: జనసేన పార్టీతో తెగతెంపులు చేసుకున్న సిబిఐ మాజీ జెడి వి.వి లక్ష్మీనారాయణ (జెడి) భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారా? లేక తెలుగుదేశం పార్టీ ఆహ్వానాన్ని మన్నించి ఆ పార్టీలో చేరతారా అనేది...
టాప్ స్టోరీస్

బిజెపి, జనసేన సమైక్య ఉద్యమానికి కార్యాచరణ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని ఉద్యమంతో  పాటు రాష్త్రంలో ఇతర సమస్యలపైనా కలసి పనిచేయాలని బిజెపి, జనసేన నేతలు  నిర్ణయించుకున్నారు. గుంటూరులోని హాయ్‌ల్యాండ్‌లో నేడు ఇరు పార్టీల నేతలు  సమావేశమయ్యారు. రాజధాని రైతులకు...
టాప్ స్టోరీస్

రాపాక ఉన్నాడో ? లేడో తెలియదు: పవన్

Mahesh
అమరావతి: జనసేనకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే పార్టీలో ఉన్నాడో, లేడో తనకు తెలియదని ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలో విజయవాడ తూర్పు, నరసరావుపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పలు కీలక...
రాజ‌కీయాలు

‘ఏపి రాజధాని ఏదో!?’

sharma somaraju
అమరావతి: ఏపి రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని టిడిపి నేత, హోమ్ శాఖ మాజీ మంత్రి నిమ్మకాయ చినరాజప్ప అన్నారు. శనివారం ఆయన మీడియాతో  మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన...
టాప్ స్టోరీస్

‘వాల్తేర్ క్లబ్ జోలికి వెళ్లొద్దు!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విశాఖపట్నం: వాల్తేరు క్లబ్ విషయంలో ప్రభుత్వం సానుకూల ఆలోచనా దృక్పథం అవలంబిస్తే మంచిదని టిడిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. వాల్తేర్ క్లబ్‌పై అధికార పార్టీ నేతల...
రాజ‌కీయాలు

‘జగన్ అంటే గుర్తుకు వచ్చేది అదే’

Mahesh
అమరావతి: ‘నేను విన్నాను, నేను ఉన్నాను’ అనగానే సీఎం జగనే గుర్తుకువస్తారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ‘నేను విన్నాను, నేను ఉన్నాను’ అంటే...
రాజ‌కీయాలు

సొంత పార్టీ ఎమ్మెల్యేల వ్యతిరేకత బయటపడిందిగా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టిన మండలి రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించిన వైసిపి ఎమ్మెల్యేలు  ఎంత మంది టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. 20మంది ఎమ్మెల్యేలా?...
టాప్ స్టోరీస్

మండలి రద్దుకు జై కొట్టిన జనసేన ఎమ్మెల్యే!

Mahesh
అమరావతి: వైసీపీ ప్రభుత్వానికి జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి జై కొట్టారు. సోమవారం అసెంబ్లీలో ఏపీ శాసన మండలి రద్దుపై సీఎం జగన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి రాపాక మద్దతు ప్రకటించారు. అధికార,...
టాప్ స్టోరీస్

మండలిలో వైసిపి సర్కార్‌కు షాక్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: శాసనమండలిలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రూల్ 71 కింద టిడిపి ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చకు మండలి చైర్మన్ రూలింగ్ ఇచ్చారు. రూల్ 71 కింద బిల్లును తిరస్కరించే అధికారం...
టాప్ స్టోరీస్

రాపాకకు పవన్ లేఖ.. పార్టీ నిర్ణయం ధిక్కరిస్తే!

Mahesh
అమరావతి: ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులను వ్యతిరేకించాలని జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాకకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ఏపీ రాజధాని అంశంలో పార్టీ నిర్ణయాన్ని తెలియజేస్తూ.. కచ్చితంగా ఆ నిర్ణయానికి...
టాప్ స్టోరీస్

‘కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లే!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: బిజెపి, జనసేన పొత్తులపై వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఈ సందర్భంగా తీవ్రంగా విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం...
న్యూస్

వైఎస్ఆర్ అవార్డు ఎంపికకు కమిటీ

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి:  వైఎస్ఆర్ లైఫ్ టైం ఎచీవ్‌మెంట్ అవార్డుల ఎంపికకు ప్రభుత్వం హైపవర్ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం జివో జారీ చేసింది. ప్రతి...
టాప్ స్టోరీస్

తుళ్లూరులో ముగిసిన జాతీయ మహిళా కమిషన్ విచారణ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతం తుళ్లూరు గ్రామంలో జాతీయ మహిళా కమిషన్‌ ప్రతినిధులు ఆదివారం విచారణ జరిపారు. రాజధాని ఉద్యమంలో మహిళలపై పోలీసుల దాడి ఘటనకు సంబంధించి క్షేత్ర స్థాయి...
రాజ‌కీయాలు

విజయసాయి వ్యాఖ్యలకు బుద్దా కౌంటర్ ట్వీట్‌లు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుపై వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి చేసిన విమర్శలకు టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా బుద్దా విమర్శల వర్షం కురిపించారు....
టాప్ స్టోరీస్

జనసేన సమావేశానికి రాపాక డుమ్మా!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. శనివారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి రాపాక డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. ఈ సమావేశానికి దూరంగా...
టాప్ స్టోరీస్

‘ఇది ఉద్యమించాల్సిన సమయం’

Mahesh
అమరావతి: ఆరు నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఆడపడుచుల‌ విశ్వాసం కోల్పోయిందని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అన్నారు. ఇటువంటి ప్రభుత్వానికి‌ భవిష్యత్తులో మనుగడ లేదని పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజధానిపై రైతులు...
రాజ‌కీయాలు

చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత

Mahesh
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ముళ్ల కంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి లోకేష్‌ బయటకు వస్తే అరెస్ట్‌...
టాప్ స్టోరీస్

రాజధానిలో 23వ రోజుకు చేరిన దీక్షలు

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 23వ రోజుకు చేరాయి. తుళ్లూరు, వెలగపూడి, మందడం తదితర గ్రామాల్లో గురువారం ఉదయం నుండే...
రాజ‌కీయాలు

‘జగన్ ద్విపాత్రిభినయం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: రాజధాని విషయంలో సిఎం జగన్మోహనరెడ్డి వ్యవహరిస్తున్న తీరును సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరో సారి తీవ్ర స్థాయిలో విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకప్పుడు విశాఖ...
టాప్ స్టోరీస్

‘మూడు రాజధానులకు సిపిఎం వ్యతిరేకం’

sharma somaraju
అమరావతి:మూడు రాజధానుల ప్రతిపాదన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికీ ఇష్టం లేదనీ, రాష్ట్ర భవిష్యత్తుకు ఇది చేటు తెస్తుందనీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. మందడంలో రైతుల ఆందోళనకు సిపిఎం నేతలు మద్దతు తెలుపుతూ...
రాజ‌కీయాలు

‘అలా చేస్తే జగన్‌కు పాదాభివందనం చేస్తా’

Mahesh
విజయవాడ: ఏపీ సీఎం జగన్ తన పతనానికి తానే నాంది పలికాడని మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ విమర్శించారు. రాజధాని మార్చకుండా ఉంటే జగన్‌కు పాదాభివందనం చేస్తానన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలన అంతా ఒకే...
టాప్ స్టోరీస్

‘రాజధానితో మూడు ముక్కలాటనా!?’

sharma somaraju
అమరావతి: రాజధాని అంటే ఏదో ఒక ఆఫీసు కట్టడం కాదనీ, భవిష్యత్తును తీర్చిదిద్దేదే రాజధాని అనీ టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు.మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో  మాట్లాడుతూ ఏపి రాజధాని ఏదని ఎవరైనా...
టాప్ స్టోరీస్

రాజధానిపై పరోక్షంగా క్లారిటీ!

sharma somaraju
అమరావతి: రాజధాని తరలింపుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోనరెడ్డి పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. మూడు రాజధానుల ఫార్ములాలో ఎటువంటి మార్పు లేదన్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఏలూరులో ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సభలో...
టాప్ స్టోరీస్

వంశీ మార్గాన్నే అనుసరించబోతున్న మద్దాలి గిరి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బాటలోనే గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి నడుస్తారా? వైసీపీలో డైరెక్ట్ గా చేరకుండా వంశీ మాదిరిగా ఆపార్టీకి మద్దతు ఇస్తారా ?...
టాప్ స్టోరీస్

రైతుల ఆందోళనకు బాబే కారణం: టీడీపీ ఎమ్మెల్యే

Mahesh
అమరావతి: రాజధాని రైతుల ఆందోళనకు చంద్రబాబే కారణమని గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి ఆరోపించారు. తన నియోజకవర్గ అభివృద్ధి విషయమై మాట్లాడేందుకే సీఎం జగన్ ని కలిశానని చెప్పారు. సోమవారం సీఎం జగన్...
టాప్ స్టోరీస్

బుగ్గన నేతృత్వంలో హైపవర్ కమిటీ

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి ప్రణాళికకై ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి నేతృత్వంలో 16 మంది సభ్యులతో హైపవర్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....
టాప్ స్టోరీస్

వైసిపి నేతల గుండెల్లో విశాఖ భూములు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విశాఖ చుట్టుపక్కల వైసీపీ నేతలు స్థలాలు కొన్నారా ? విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టొచ్చని జిల్లా వైసీపీ నేతలకు ముందే తెలుసా ? ఏపీ ఆర్థిక రాజధానిగా గుర్తింపు తెచ్చుకున్న...
టాప్ స్టోరీస్

ప్రభుత్వం మాటతప్పుతోందా?మోసం చేస్తోందా!?

sharma somaraju
అమరావతి: వైఎస్ఆర్ పెన్షన్ కానుక అమలులో వైసిపి ప్రభుత్వం అంచలంచెలుగా మాట తప్పుతోంది అనాలా?లేక మోసం చేస్తోంది అనుకోవాలా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సోమవారం ట్విట్టర్ వేదికగా వృద్ధాప్య పెన్షన్...
రాజ‌కీయాలు

‘వైసిపి ప్రభుత్వ తీరు ఎలా ఉందంటే!?’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: ఆరు నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వైసిపి ప్రభుత్వం నాశనం చేసిందని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
రాజ‌కీయాలు

‘వివేకా కేసు సిబిఐకి ఇవ్వండి’

sharma somaraju
అమరావతి: మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐకి అప్పగించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం...
రాజ‌కీయాలు

‘ఢిల్లీలో జగన్‌కు రెండో పరాభవం’

Mahesh
అమరావతి: సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు చేశారు. సీఎం కేసుల కోసం ఢిల్లీకి వెళ్లారని, అందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వలేదని...
రాజ‌కీయాలు

‘రాష్ట్రంలో ఏకపక్ష పాలన’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో ఏకపక్ష మరీ చెప్పాలంటే ఏకవ్యక్తి పాలన సాగుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. జగన్మోహనరెడ్డి ప్రభుత్వ ఆరు నెలల పాలనపై ఆయన స్పందన తెలియజేశారు. జగన్ ఆరు నెలల పాలన ప్రజలకు...
Right Side Videos టాప్ స్టోరీస్

ఎమ్మెల్యే బుగ్గగిల్లిన బుడ్డోడు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజినికి ఓ బుడతడు షాకిచ్చాడు. ఎమ్మెల్యే బుగ్గ గిల్లి ముద్దు పెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే, నియోజకవర్గంలోని ఓ స్కూల్ లో జరిగిన అధికారిక కార్యక్రమంలో...
రాజ‌కీయాలు

ఆరు నెలల వైసిపి పాలనపై జనసేనాని విశ్లేషణ

sharma somaraju
అమరావతి: వైసిపి ఆరు నెలల పాలనను ఆరు పదాల్లో విశ్లేషించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ట్విట్టర్ వేదికగా జగన్మోహనరెడ్డి పాలనపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘జగన్ రెడ్డి గారి ఆరు నెలల పాలన...
టాప్ స్టోరీస్

‘పరిపాలనపై జగన్ దృష్టిపెట్టాలి’

sharma somaraju
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యక్తిగత కక్షసాధింపు చర్యలను పక్కన పెట్టి పాలనపై దృష్టి సారించాలని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి హితవు పలికారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో జగన్ ప్రభుత్వాన్ని...
టాప్ స్టోరీస్

‘రాజు గారూ బాగున్నారా!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) వైసిపికి చెందిన కొందరు ఎంపిలు కేంద్రంలోని బిజెపి నేతలతో సన్నిహితంగా ఉంటున్నారంటూ వార్తలు షికారు చేస్తున్న తరుణంలో గురువారం ప్రధాని మోది ఆ పార్టీ ఎంపి రఘురామకృష్ణం రాజును ఆప్యాయంగా...
టాప్ స్టోరీస్

స్థలాల అమ్మకం ముందుకా? వెనక్కా!?

sharma somaraju
అమరావతి: సంక్షేమ పథకాల అమలు కోసం బిల్డ్ ఏపి పేరుతో ప్రభుత్వ భూములు, యూనివర్శిటీల స్థలాలను విక్రయించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళుతుందా లేదా అన్న ప్రశ్న వినబడుతంది. ఈ...
సెటైర్ కార్నర్

అవర్ టెల్గు మదర్!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) అమరావతి : అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం తెలుగు భాషకు సంబంధించి మరో విధానపరమైన కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో...
రాజ‌కీయాలు

విజయసాయిపై బుద్దా విసుర్లు

sharma somaraju
అమరావతి: ఫినాయిల్ టీవి, పేపరు రాతలు చూస్తుంటే రోతకే రోత పుట్టే విధంగా ఉందని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. సాక్షి పత్రిక, వైసిపి ఎంపి విజయసాయిరెడ్డిపై టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్...
టాప్ స్టోరీస్

‘స్వతంత్ర’ వల్లభనేని వంశీ!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌కు క్షమాపణ చెప్పిన తర్వాత వివాదం సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. మరి వంశీ ఏం చెయ్యబోతున్నారు. వైసిపిలో చేరడం ఖాయం అయిందన్న విషయం...
టాప్ స్టోరీస్

కర్నూలులో భూములెందుకు?రాజధాని కోసమేనా!?

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుండి రాయలసీమ ప్రాంతంలోని కర్నూలుకు మార్చాలని వైసిపి ప్రభుత్వం ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చిందా? అందుకే రాజధాని నిర్మాణానికి అమరావతి ప్రాంతం అనువైంది కాదనే ప్రచారాన్ని తీసుకువచ్చిందా? ఈ...
టాప్ స్టోరీస్

హస్తినలో జగన్‌పై అభిప్రాయమిది:పవన్

sharma somaraju
  అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై దేశ రాజధాని ఢిల్లీలో ఇలా అనుకుంటున్నారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శనాస్త్రాలు సంధించారు. ద హిందూ ఆంగ్ల దినపత్రికలో ప్రచురించిన వ్యంగ్య చిత్రాన్ని (కాళ్లకు...
టాప్ స్టోరీస్

ప్రత్యేక హోదాపై మళ్లీ జగన్ ఫోకస్?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని బీజేపీ నేతలు చెబుతున్నా.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మాత్రం మళ్లీ దానిపైనే దృష్టి సారించారా ?వైసీపీ 22 మంది ఎంపీలతో మరోసారి హోదా కోసం...
టాప్ స్టోరీస్

మార్ఫింగ్ ఫొటోల వెనుక కథ ఏంటి ?

Mahesh
అమరావతి: వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించి.. టీడీపీ నుంచి సస్పెండ్ అయిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకర రీతిలో పోస్టులు పెడుతున్నారని అంటున్నారు. అంతేకాదు...
టాప్ స్టోరీస్

జగన్‌తో కలిసి నడుస్తా: వంశీ

sharma somaraju
అమరావతి: తెలుగుదేశంపై ప్రజలకు విశ్వాసం పోయిందని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేర్కొన్నారు. గత నెలలో టిడిపికి రాజీనామా చేసిన వంశీ మొదటి సారిగా గురువారం మీడియా ముందు మాట్లాడారు. వైసిపి ప్రభుత్వంపై చంద్రబాబు...
రాజ‌కీయాలు

వైసిపి గూటికి చేరిన అవినాష్

sharma somaraju
  అమరావతి: మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో అవినాష్ పార్టీలో చేరగా ఆయన పార్టీ కండువా కప్పి...
న్యూస్

‘వారి వైఖరిలో మార్పు రావాలి’

sharma somaraju
రాజమండ్రి: ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు చేసే ఆందోళనలకు అధికార పక్షం వివరణలు ఇవ్వాలే తప్ప వారిపై విరుచుకుపడి వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదని సీనియర్ నేత, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు....
వ్యాఖ్య

మీడియం వివాదంలో మర్మం!

Siva Prasad
ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై ముందుకే నడవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. ముఖ్యమంత్రి, ఆయన మంత్రిమండలి సభ్యులు ఇంగ్లిష్ మీడియం నిర్ణయాన్ని విమర్శిస్తున్న వారిపై ఎదురుదాడి చేస్తున్నారు....