NewsOrbit

Tag : YCP Politics news updates

బిగ్ స్టోరీ

పవన్ కి కాషాయమా..? కషాయమా..?

Srinivas Manem
వైసీపీతో కలిస్తే బీజేపీతో కటీఫ్…! అమరవతిపై హామీతోనే బీజేపీతో దోస్తీ…! అమరావతి ఒక్క అంగుళం కూడా కదలదు..! జనసేనను ఏ పార్టీలోనూ విలీనం చేయం…! సీఏఏ, ఎన్ఆర్సి వలన ఎవరికీ నష్టం ఉండదు…! ఈ...
టాప్ స్టోరీస్

రాజధాని రైతుల విన్నూత్న నిరసన

sharma somaraju
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 55వ రోజుకు చేరాయి. నిరసన కార్యక్రమాలను శాంతియుతంగా కొనసాగిస్తున్నారు.  వివిధ రూపాల్లో ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్న  రైతులు, మహిళలు నేడు...
రాజ‌కీయాలు

‘అందుకే నిధులు కేటాయించలేదేమో!?’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: కేంద్రం బడ్జెట్ కేటాయింపుల్లో ఏపికి  మొండి చేయి ఇవ్వడంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. పనులన్నీ  ఆపేసుకుకూర్చున్న చేతకాని...
టాప్ స్టోరీస్

ఏపి ప్రభుత్వానికి కేంద్రం షాక్

sharma somaraju
అమరావతి: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షాకిచ్చింది. శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆఘమేఘాలమీద పంపిన బిల్లును కేంద్రం పట్టించుకో లేదు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ లో శాసనమండలి రద్దుకు సంబంధించిన బిల్లుకు...
రాజ‌కీయాలు

‘ఇది తుగ్లక్ నిర్ణయం కాదా!?’

sharma somaraju
అమరావతి: అమరావతిలో మూడు, నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే నిర్మాణంలో ఉన్న భవనాలు అన్నీ పూర్తి అయ్యే పరిస్థితి ఉండగా  అవన్నీ వదిలేసి వైజాగ్ లో మళ్ళీ కొత్త భవనాలు కట్టుకుంటామని...
టాప్ స్టోరీస్

విజయవాడలో హైటెన్షన్

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమ‌రావ‌తి అంశంపై రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర చేప‌ట్టాల‌ని అమ‌రావ‌తి ప‌రిర‌క్షణ స‌మితి నిర్ణయించిన నేపథ్యంలో విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బుధవారం రాత్రి చోటు చేసుకున్న పరిణామాలతో విజయవాడలో హైటెన్షన్‌...
టాప్ స్టోరీస్

‘అమరావతిలో యుద్ధవాతావరణం ఎందుకు!?’

sharma somaraju
అమరావతి: ప్రజా ఉద్యమాలను అణచివేయాలనుకున్న ఎంతో మంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతి ప్రాంతంలో అడుగడుగునా పోలీసు బందోబస్తు ఏర్పటు చేసి ఆంక్షలు విధించడాన్ని...
రాజ‌కీయాలు

‘వారికి పదవులే ముఖ్యమా’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి నుండి రాజధానిని విశాఖ తరలిస్తున్నా ఈ ప్రాంతానికి చెందిన వైసిపి ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడంపై టిడిపి విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని ట్విట్టర్ వేదికగా...
టాప్ స్టోరీస్

జగన్‌తో కలిసి నడుస్తా: వంశీ

sharma somaraju
అమరావతి: తెలుగుదేశంపై ప్రజలకు విశ్వాసం పోయిందని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేర్కొన్నారు. గత నెలలో టిడిపికి రాజీనామా చేసిన వంశీ మొదటి సారిగా గురువారం మీడియా ముందు మాట్లాడారు. వైసిపి ప్రభుత్వంపై చంద్రబాబు...