NewsOrbit

Tag : ycp politics news

న్యూస్

టిడిపికి దేవినేని అవినాష్ గుడ్‌బై

sharma somaraju
విజయవాడ: మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు, రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు. నేటి సాయంత్రం వైసిపిలో చేరనున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీలో సరైన ప్రాతినిధ్యం దక్కడం...
రాజ‌కీయాలు

‘ఇంత దుర్మార్ఘమా!?’

sharma somaraju
అనంతపురం: జగన్మోహనరెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి, టిడిపి నేత జెసి దివాకరరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల దివాకర్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేసి కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో...
రాజ‌కీయాలు

వైసిపి గూటికి చేరిన అద్దేపల్లి

sharma somaraju
అమరావతి: మాజీ జనసేన నాయకుడు అద్దేపల్లి శ్రీధర్‌ వైసిపిలో చేరారు. ఏపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో బుధవారం ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.  సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేనలో పనిచేసిన అద్దేపల్లి...
టాప్ స్టోరీస్

‘అమరావతి అడ్రసే టెంపరరీ!’

sharma somaraju
అమరావతి: రాజధానిగా అమరావతి అడ్రస్ తాత్కాలికమేనని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.   మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొత్సా రాజధాని అంశంపై మరో సారి బాంబ్ పేల్చారు. ప్రస్తుతం రాజధానికి...
టాప్ స్టోరీస్

జగన్‌తో సహా బాబుపైనా సుజనా విమర్శలు

sharma somaraju
అమరావతి: బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఒక పక్క వైసిపి అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, మరో పక్క టిడిపి అధినేత చంద్రబాబులపైనా విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో పలు...
టాప్ స్టోరీస్

టీటీడీ కొత్త ఈఓగా జేఎస్వీ ప్రసాద్?

Mahesh
అమరావతి: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈవో) గా అనిల్ కుమార్ సింఘాల్ స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి జేఎస్వీ ప్రసాద్ ను నియమించాలని ఏపీ...
టాప్ స్టోరీస్

కోరి తెచ్చుకున్న వ్యక్తికి బదిలీ ఎందుకు?

Mahesh
విశాఖపట్నం: ఏపీ సీఎస్ గా కోరి తెచ్చుకున్న ఎల్వీ సుబమణ్యంను ఎందుకు బదిలీ చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయనను తప్పించారంటే..ఏవో తప్పులు జరిగినట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. విశాఖలో...
టాప్ స్టోరీస్

ఇసుక కొరత తీర్చండి: జగన్‌కు మద్రగడ లేఖ

Mahesh
అమరావతి: ఏపీని కుదిపేస్తున్న ఇసుక సంక్షోభంపై కాపునేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా ఉందని, ఈ సమస్య విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ఇసుక...
న్యూస్

పవన్‌పై అంబటి ఫైర్

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు  ఏజండాను మోయడమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలసీ అని వైసిపి అధికార ప్రతినిధి, ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర...
టాప్ స్టోరీస్

వంశీ వైసిపిలో చేరిక ముహూర్తం ఫిక్స్?

sharma somaraju
అమరావతి: కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. వంశీ వైసిపి చేరిక ముహూర్తం దాదాపు ఖరారు అయ్యిందని...
రాజ‌కీయాలు

‘ఇసుక సమస్యపై తేడా అదే బాబూ!’

sharma somaraju
  అమరావతి: తెలంగాణలో లేని ఇసుక కొరత ఆంధ్రాలో ఎందుకు ఉందని టిడిపి అధినేత చంద్రబాబు వేసిన ప్రశ్నపై వైసిపి ఎంపి వి. విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. తెలంగాణలో...
టాప్ స్టోరీస్

అధికారానికి మోకరిల్లుతున్న పోలీసులు

sharma somaraju
అమరావతి: ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థపై మాజీ మంత్రి, సీనియర్ నేత జెసి దివాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంతంగా ఆలోచించుకునే శక్తి ఇవాళ ఉన్న పోలీసు వ్యవస్థకు లేదనీ, ఏవరో చేతిలో...
టాప్ స్టోరీస్

జాతీయ జెండా రంగూ మారిపోయింది!

Mahesh
రాజకీయ అధికారం మార్పుతో జాతీయ జెండా రంగులు కూడా మారిపోతున్నాయి. కార్యకర్తలు అత్యుత్సాహంతో జాతీయ జెండా రూపును మార్చేస్తున్నారు. జాతీయ జెండాను చెరిపేసి వైసీపీకి సంబంధించిన నీలం రంగు వేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఈ...
టాప్ స్టోరీస్

‘వారోత్సవాలు కాదు..ఇసుకాసురుల భరతం పట్టండి’

sharma somaraju
అమరావతి: ఇసుక కొరత గురించి మళ్లీ ఎవరూ మాట్లాడకుండా చూడటం కోసం వారం రోజుల పాటు అధికారులు ఇసుక మీదే పని చేయాలనీ, దానికోసం ఇసుక వారోత్సవాలు నిర్వహించాలనీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పేర్కొనడాన్ని...
న్యూస్

‘పాలన తెలుకోండి ఎలా ఉందో!’

sharma somaraju
అమరావతి: రాయలసీమకు హైకోర్టు తరలించడానికి బిజెపి మద్దతు ఇస్తుందని టుబాకో బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాధ్ బాబు అన్నారు. గుంటూరు జిల్లా పొన్నురులో శనివారం జరిగిన బిజెపి గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఆయన...