NewsOrbit

Tag : ys jagan government

న్యూస్ రాజ‌కీయాలు

జగన్ పై బీజేపీకి బలమైన ఆయుధం దొరికినట్టేనా..?

Special Bureau
  ఏపిలో వైసీపీ ప్రభుత్వంపై బిజెపి వార్ ప్రారంభించిందా? అంతర్వేది, విజయవాడ తదితర ఘటనలు వారికి అస్త్రాలుగా మారుతున్నాయా? రాష్ట్రంలో బిజెపి బలపడేందుకు పునాది వేసుకుంటుందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇప్పటి వరకూ...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

కె ఏ పాల్ గారికి కోపం వచ్చింది..! ఎవరిపై అంటే..?

sharma somaraju
వైఎస్ఆర్ సీపీ రెబల్ ఎంపీ రఘు రామ కృష్ణం రాజుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ మరో సారి ఫైర్ అయ్యారు. కొద్ది రోజులుగా సొంత పార్టీపైనా, నాయకులపైనా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్...
టాప్ స్టోరీస్ న్యూస్

జగన్ నిర్ణయంతో ఆ ప్రాజెక్టులో రూ.3500 కోట్లు ఆదా?.. ఎలా అంటే..?

sharma somaraju
పరిపాలనలో తనదైన మార్క్ తో దూసుకువెళుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న పలు నిర్ణయాలు ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో దుబారా వ్యయం నివారణ అయి పెద్ద మొత్తంలో ఆదా చేస్తున్నాయి. ఇప్పటికే కాంట్రాక్టు...
న్యూస్

జిల్లాలు విభజిస్తే… జగన్ కి ఎదురయ్యే పెద్ద సమస్య ఇదే…!!

sharma somaraju
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి రాక ముందు నుండి రాష్టంలో ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒకొక్క జిల్లాగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో మొదటి సారి టీఆర్ఎస్అధికారంలోకి వచ్చిన వెంటనే...
రాజ‌కీయాలు

ముందే భయపడుతున్న లోకేష్..!

sharma somaraju
  ఈఎస్ఐ స్కామ్ కు సంభందించి మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన తరువాత ఆ శాఖకు మంత్రిగా పనిచేసిన పితాని సత్యనారాయణనను కూడా అరెస్ట్...
రాజ‌కీయాలు

మైన్ వికెట్ డౌన్ : వైకాపా లోకి మాజీ మంత్రి ??

sharma somaraju
ఏపిలో రాజకీయ మళ్ళీ వేడెక్కుతోంది. కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుండి అధికార పార్టీ వైపు జంపింగ్లకు తాత్కాలికంగా విరామం ఏర్పడింది. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్...
న్యూస్ రాజ‌కీయాలు

వెనక్కు తగ్గినట్లా…? వ్యూహాత్మకమా..!

sharma somaraju
అమరావతి: రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో వైఎస్ జగన్ సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నదా అంటే అవుననే సమాధానం వస్తుంది. నిమ్మగడ్డ వ్యవహారంలో ప్రభుత్వం ఓ అడుగు వెనక్కి...
న్యూస్ రాజ‌కీయాలు

ఒకే ఒక్క ఆటో డ్రైవర్ – జగన్ వల్ల ఎంత బెనిఫిట్ పొందాడో చూడండి

sharma somaraju
అమరావతి : తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలను అడ్డుపెట్టుకొని సంక్షేమ పథకాలు అన్నీ పచ్చ చొక్కాల వారికే కట్టబెట్టారనీ ఎన్నికల ముందు వైసీపీ నేతలు పదేపదే ఉపన్యాసాలలో దంచేశారు. వైసీపీ అధికారం రావడంలోకి...
టాప్ స్టోరీస్

‘ఏపిలో శ్రీనగర్ పరిస్థితులు!’

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబును నిన్న రాత్రి అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.అశోక్ గజపతిరాజు తప్పుబడుతూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో రాజశేఖరరెడ్డి...
టాప్ స్టోరీస్

జగన్‌ సర్కారుపై వెంకయ్య పొగడ్తలా!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై బహిరంగంగా స్పందించారు. రేపిస్టులకు మరణశిక్ష విధించేందుకు వీలుగా రాష్ట్ర శాసనసభ చేసిన చట్ట సవరణను ట్విట్టర్ వేదికగా శ్లాఘించారు. ఈ చట్ట...
బిగ్ స్టోరీ వ్యాఖ్య

చట్టాలతో చెలగాటమా!?

Siva Prasad
తెలంగాణ పోలీసులు హైదరాబాద్‌లో నలుగురి ప్రాణం తీసినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఆకాశానికెత్తారు. కాల్చి చంపింది పోలీసులయితే ముఖ్యమంత్రికి హాట్సాఫ్ చెప్పడం ఏమిటి? ఎందుకంటే అది...
టాప్ స్టోరీస్

‘ఉల్లి’పాయకు ఓ పథకం పెట్టాలట!

Mahesh
అమరావతి: ఉల్లిపాయల కోసం ఏపీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జనసేన అధినే పవన్ కల్యాణ్ అన్నారు. ఉల్లి కోసం జనాలు గంటల తరబడి క్యూ లైన్లో నిల్చోవాల్సిన అవసరం ఏముందని పవన్ ప్రశ్నించారు....
టాప్ స్టోరీస్

వైసిపి ప్రభుత్వంపై పవన్ నిప్పులు

sharma somaraju
రాజమండ్రి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వంపై మరో సారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం మండపేట నియోజకవర్గ పరిధిలోని వెలగోడు ధాన్యం...
రాజ‌కీయాలు

‘రాష్ట్రంలో ఏకపక్ష పాలన’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో ఏకపక్ష మరీ చెప్పాలంటే ఏకవ్యక్తి పాలన సాగుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. జగన్మోహనరెడ్డి ప్రభుత్వ ఆరు నెలల పాలనపై ఆయన స్పందన తెలియజేశారు. జగన్ ఆరు నెలల పాలన ప్రజలకు...
టాప్ స్టోరీస్

‘పాలన చేతకాకపోతే సలహాలు తీసుకోవాలి’

sharma somaraju
అమరావతి: పరిపాలన చేతకాకపోతే సలహాలు తీసుకోవాలి కానీ అహంకారంతో ప్రజల నెత్తిన అప్పుల భారం పెడితే ఎలా అని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆరు నెలల కాలంలో వైఎస్ జగన్మోహనరెడ్డి...
టాప్ స్టోరీస్

అమరావతికి కేంద్రం అండదండలు!?

Siva Prasad
    (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి గత జూన్ నెలలో అధికారం లోకి వచ్చిన తర్వాత రాజధానిగా అమరావతి కొనసాగింపు అనుమానంలో పడింది. ప్రభుత్వ వైఖరే దానికి...
టాప్ స్టోరీస్

వైసిపి ఎంపిల అసంతృప్తి?

sharma somaraju
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో జాతీయ మీడియాలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వార్తా కథనాలు వస్తున్న విషయం వైసిపి ఎంపీల సమావేశంలో చర్చకు వచ్చింది. మంగళవారం ఢిల్లీలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు...
వ్యాఖ్య

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా..!

Siva Prasad
బలహీనమైన జీవులు, జాతులు అంతరించిపోతాయి. బలమైనవి ఆ స్థానాన్ని ఆక్రమించుకుంటాయి. ఇంగ్లీషువాడిని తరిమికొట్టినంత మాత్రాన మనం సర్వస్వతంత్రులమైపోయామని అనుకుంటే అంతకుమించిన బుద్ధితక్కువతనం ఏముంటుంది? ఇప్పుడిక ఇంగ్లీషా? తెలుగా? అని తెగ వాదించుకొని లాభం ఏముంది?...
రాజ‌కీయాలు

బొత్స వ్యాఖ్యలతోనే రాజధాని పేరు గల్లంతు

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమేయంతోనే మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని టిడిపి నేత మాజీ, మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని మారుస్తామన్న...
రాజ‌కీయాలు

ఎందుకీ వ్యత్యాసం?

Siva Prasad
అమరావతి: జమీన్ రైతు పత్రిక సంపాదకుడు దోలేంద్ర ప్రసాద్‌పై దాడి చేసిన నెల్లూరు రూరల్ అధికారపక్షం శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై నెల్లూరు పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలుతో సరిపెట్టారు. పోలీసు స్టేషన్‌పై దాడి చేశారన్న అభియోగంపై...
టాప్ స్టోరీస్

హెడ్ క్వార్టర్స్‌కు 30 మంది డిఎస్‌పిలు!

Siva Prasad
అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియామకాల్లో జరుగుతున్న సర్దుబాట్లు ఇంకా ముగిసినట్లు లేదు. తాజాగా 30 మంది డిఎస్‌పిలను బదిలీ చేశారు. విశేషమేమంటే ఏ ఒక్కరికి కూడా పోస్టింగ్ ఇవ్వలేదు....