(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కర్నూలు: ఏపి రాజధానిపై జిఎన్ రావు కమిటీ, బోస్టన్ నివేదికలను అధ్యయనం చేసేందుకు జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీకి గ్రేటర్ రాయలసీమ నేతలు మంగళవారం లేఖ రాశారు....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం… దానికి చట్టబద్ధత కల్పించాలని భావిస్తోంది. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లపై ప్రత్యేక బిల్లును రూపకల్పన చేసిన సర్కారు… సోమవారం లేదా మంగళవారం...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: జిల్లాల కలెక్టర్లు, ఎస్పిలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేస్తున్నారు. మంగళవారం తాను ఇచ్చే విందుకు హజరుకావాలని కలెక్టర్, ఎస్పిలకు ఆహ్వానాలు పంపారు. విందు కార్యక్రమంలో...
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ పర్యటన రాజకీయ లబ్దికోసం కాదని పవన్ వెల్లడించారు. కడప జిల్లా...
ఒంగోలు: సవాళ్లు ఉంటాయనీ, విమర్శలు వస్తున్నాయనీ భయపడి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టే విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తిలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న ‘నాడు-నేడు’ కార్యక్రమం చరిత్రలో...