దత్త పుత్రుడికి ఆ మరణాలు కనబడవు, పోలీసులపైనే నెపం నెట్టే ప్రయత్నం చేస్తారంటూ సీఎం జగన్ విమర్శలు
చంద్రబాబు సభల్లో అమాయకులు బలి అవుతున్నా దత్త పుత్రుడు ప్రశ్నించరనీ, పోలీసులపైనే నెపం వేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. కందుకూరు, గుంటూరులో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ టీడీపీ, జనసేనపై...