వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం ఎలా జరిగింది అన్నది అందరికీ తెలిసిందే. దాని గురించి ఎన్నో కధలు కథలుగా చెప్పుకున్నాం. అయితే ఆ మరణం వెనుక అనేక అనుమానాలు మిగిలిపోయాయి. ఎన్ని సంవత్సరాలు గడిచినా, దశాబ్దాలు...
సాధారణంగా దక్షిణాది రాజకీయాలంటే ఉత్తరాది లో ఉన్న పార్టీ పెద్దలకు చాలా చులకన భావం ఉంటుంది. చాలా వరకు దక్షిణ భారతదేశానికి చెందిన రాజకీయ నేతలు తమ స్వార్థం కోసం రాజకీయాల్లోకి వచ్చి తమ...
ఒకానొక సమయంలో దేశ రాజకీయాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడాలన్నా, రాష్ట్రానికి సంబంధించి ఏదైనా సమస్య విషయంలో కలుగజేసుకోవలన్న ఇతర రాష్ట్రాల నాయకులు చాలా భయపడేవారు. కారణం ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టి చాలా...
ముఖ్యమంత్రిగా అంత పెద్ద బాధ్యతలో ఉన్నా చిరునవ్వుకే చిరునామాగా ఉండేవారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. 2009 సెప్టెంబర్ 2వ తేదీన అదే ధీరత్వంతో ఉన్నారు. ఉదయం 7:15 గంటల సమయంలో జగన్ తో మాట్లాడుతూండగా...
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం రాష్ట్రానికి తీరని లోటు. సుమారు 30 ఏళ్ల రాజకీయ చరిత్ర తరువాత ముఖ్యమంత్రిగా మొదటి సారి బాధ్యతలు స్వీకరించిన వైఎస్ 2004 నుండి 2009 వరకూ చరిత్ర లిఖించారు....
వైఎస్ రాజశేఖర్ రెడ్డి….దివంగత ముఖ్యమంత్రి, ఆయన్ను సమాజం ఎంత గుర్తు పెట్టుకుంటుందో అందులో కొన్ని వర్గాలు అంతకంటే ఎక్కువగా గుర్తుంచుకుంటాయి. అలాంటి అనేక వర్గాల్లో రైతులది అగ్రస్థానం. 2004లో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే...
దేశంలో రెండుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావటంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రముఖ పాత్ర పోషించారు. 2004 2009 ఎన్నికలలో వైయస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ స్థానాలను గెలిచి కేంద్రంలో యూపీఏ...
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి వేడుకలను వైసీపీ పార్టీ నేతలు తమ తమ నియోజకవర్గాలలో జరుపుకుంటున్నారు. పార్టీ కార్యకర్తల సమక్షంలో చాలాచోట్ల 11 వ వర్ధంతి వేడుకలు జరుగుతున్నాయి....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: జగన్ అక్రమార్కుల కేసు విచారణ ఈ నెల 17వ తేదీకి వాయిదా పడింది. డిశ్చార్జి పిటిషన్లు అన్నీ కలిపి విచారణ జరపాలన్న జగన్ పిటిషన్పై సిబిఐ ప్రత్యేక కోర్టులో...
కడప: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయటంతో అడిషనల్ ఎస్పి బి.లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో...
వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు సంవత్సరం పాటు చేసిన పాదయాత్ర చివరికి ముగిసింది. ప్రజా సంకల్ప యాత్ర పేరిట ఆయన 2017 నవంబర్ ఆరున కడప జిల్లా, ఇడుపులపాయలోనడక మొదలుపెట్టారు. ఆ...