YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోయారు. వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి ఏ 1 నిందితుడుగా...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సీబీఐ విచారణ సందర్భంలో వైఎస్ అవినాష్ రెడ్డి .. వివేకానంద రెడ్డి మతం మార్చుకుని ఒక ముస్లిం...
YS Viveka Murder Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకా ( వివేకానంద రెడ్డి) హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ...
(కడప నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద హత్య కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తు కీలకదశకు చేరుకున్నది. సీబీఐ అధికారుల బృందం విచారణను...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో పురోగతి లేదనీ, ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించాలనీ ఆయన కుమార్తె డాక్టర్ సునీత...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించాలని కోరుతూ ఆయన కుమార్తె డాక్టర్ సునీత...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం లేదని ఏపి ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు విన్నవించారు. వివేకా హత్య కేసు...
అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు నివేదికను ఈ నెల 23వ తేదీలోపు సీల్డ్ కవర్లో అందజేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన వైఎస్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐకి అప్పగించాలని కోరుతూ టిడిపి ఎమ్మెల్సీ బిటెక్ రవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం...
కడప: మాజీమంత్రి, వైసీపీ నేత వివేకానంద రెడ్డి హత్యకేసులో గురువారం మాజీమంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి సిట్ ఎదుట హాజరయ్యారు. వివేక కేసులో విచారణకు హాజరు కావాలంటూ సిట్ అధికారులు బుధవారం సీఆర్పీసీ...
అమరావతి: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో తన పాత్ర ఉందని నిరూపిస్తే పులివెందుల నడిబొడ్డున ఉరి తీసుకుంటానని.. తన తప్పుంటే ఎన్కౌంటర్ చేసుకోవచ్చని మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డికి మరోసారి సిట్ నోటీసులు పంపారు....
అమరావతి: మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐకి అప్పగించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ అధికారులు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించారు. ఆయనను దాదాపు ఐదు గంటలపాటు...
కడప: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కల్గించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనుమానితుడుగా భావిస్తున్న శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. కడప ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శ్రీనివాసులరెడ్డి మృతి చెందాడు. పోలీసుల వేధింపుల...
కడప: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి మూడు నెలలు గడచినా పోలీసులు ఇంత వరకూ దోషులను గుర్తించలేదు. 90 రోజులయినా ఛార్జిషీటు దాఖలు...
అమరావతి, మార్చి 29: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిట్ యధావిధిగా దర్యాప్తు కొనసాగించుకోవచ్చని హైకోర్టు ధర్మాసనం పేర్కొన్నది. వివేకా హత్య కేసును సిబిఐకి అప్పగించాలంటూ దాఖలైన మూడు పిటిషన్లపై...
అమరావతి, మార్చి 25: దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ లేదా మూడో పార్టీతో విచారణ జరిపించాలని కోరుతూ ఆయన భార్య సౌభాగ్యమ్మ సోమవారం...
ఢిల్లీ: దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. తన తండ్రి వివేకా హత్య కేసు దర్యాప్తును సక్రమంగా జరిగేలా చూడాలని...
అమరావతి, మార్చి 21: దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఆరోపించారు. గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి...
హైదరాబాదు, మార్చి 16: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనుక పెద్ద కుట్రదాగి ఉందనీ, ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో విచారణ జరిపించాలని వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి డిమాండ్...