NewsOrbit

Tag : ysjagan

political Politics ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Election Survey: ఏపీలో ఏ పార్టీకి ఎన్ని లోక్ సభ స్థానాలు వస్తాయంటే ..? టైమ్స్ నౌ, ఈటీజీ సర్వే లెక్క ఇదీ

sharma somaraju
Election Survey: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా నాలుగైదు నెలల సమయం మాత్రమే ఉంది. అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ మూడ్ లోకి వెళ్లిపోయాయి. అభ్యర్ధుల ఎంపికపై ప్రధాన రాజకీయ పక్షాలు దృష్టి సారించాయి....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Roja-Rajinikanth: మిస్టర్ రజినీకాంత్ – ఒక విషయం గుర్తు పెట్టుకో, మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు

sharma somaraju
Roja-Rajinikanth: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల కార్యక్రమానికి హజరైన సందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. అయితే రజినీకాంత్ తన...
రాజ‌కీయాలు

AP Ministers: మంత్రులకు నెలరోజులు.. వీళ్లకు మైనస్ మార్కులే..!

Srinivas Manem
AP Ministers: ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ ప్రక్షాళన జరిగి దాదాపు నెలరోజులు కావస్తుంది.. ఈ మంత్రివర్గం ఎన్నికల టీం అని సీఎం జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా వెల్లడించారు..! సో.. వచ్చే ఎన్నికల వరకు మంత్రివర్గంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ

AP Politics : చంద్రబాబుకి పొలిటికల్ స్పాట్ ఫిక్స్!

Comrade CHE
AP Politics : ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కోరుకుని బేల చూపులు చూస్తున్న తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబు కు కోలుకోలేని దెబ్బ వేయాలని జగన్ ప్లాన్ వేస్తున్నారు. ఆయన అనుకున్నది...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

Nimmagadda Rameshkumar : అంత నిమ్మగడ్డ అనుకున్నట్లే! అధికారులు రిలీవ్!!

Comrade CHE
Nimmagadda rameshkumar రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుకున్నట్టుగానే అంతా సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతిమ విజయం సాధించి సుప్రీంకోర్టు వరకు వెళ్లి మరీ తనకు అనుకూలమైన తీర్పు తెచ్చుకున్న...
న్యూస్ రాజ‌కీయాలు

గీతం వ్యవహారంలో బాలయ్య పాత్ర సమరమా? శరణమా??

Yandamuri
చిన్నల్లుడు భరత్ కి చెందిన విశాఖపట్నం లోని గీతం యూనివర్శిటీ పై వైసిపి ప్రభుత్వం పంజా విసిరిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏం చేయబోతున్నారన్నది ఇప్పుడు రాజకీయ...
న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు వాడకం అలానే ఉంటుంది మరి! ఇప్పటికి అర్ధమయింది వారికి!!

Yandamuri
వైసిపి నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిజస్వరూపం అర్థం అవుతోంది. ఎమ్మెల్యేలుగా ఉండగా పార్టీలో కొచ్చినప్పుడు తమకు బ్రహ్మరథం పట్టిన...
న్యూస్

ఎనిమిది మంది ఎంపీలపై జగన్ గుస్సా! అసలేం జరిగింది??

Yandamuri
వైసిపి పార్లమెంట్ సభ్యులు పలువురు సమావేశాలకు హాజరు కాకపోవటం అటుంచి పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు కూడా గైర్హాజరు కావడం ముఖ్యమంత్రి ,పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి రావడంతో ఆయన దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు...
Featured న్యూస్

నువ్వు చూసుకో అన్నా! సాయిరెడ్డి భుజం మీద జగన్ ‘డేంజరస్ ‘భాధ్యత !!

Yandamuri
వైసిపి అగ్రనేత విజయసాయి రెడ్డిపై ముఖ్యమంత్రి పార్టీ అధినేత జగన్ ఒక బృహత్తర బాధ్యతను ఉంచారు.దీన్ని మోయడ౦ విజయసాయిరెడ్డి కేమీ చిన్న విషయం మాత్రం కాదు. జగన్ ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా మార్చాలనుకుంటున్న విశాఖపట్నంలో...
న్యూస్

ఆ విషయం లో జగన్ పై వైసిపిలో తీవ్ర అసంతృప్తి ! ఏమిటది ??

Yandamuri
టీడీపీ నేతలకు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతుండటంపై పార్టీ వర్గాలు సణుగుతున్నాయి. సత్తా ఉన్నా లేకున్నా టిడిపి అయితే చాలు వైసీపీలోకి వస్తామన్న ప్రతివారిని జగన్ పార్టీలోకి చేర్చేసుకుంటున్నారని...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఏబీఎన్ ఆర్కే కి లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ ఇది..! తట్టుకోగలరా?

siddhu
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎం.డి వేమూరి రాధాకృష్ణ పరిస్థితి మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా సాగింది. చాలావరకు ఏబీఎన్ ఆర్కే చంద్రబాబు ని సపోర్ట్ చేసే రీతిలో వ్యవహరిస్తుంటారు...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

గల్లా మరీ ఇంతలా బెదిరిపోయాడా… అడ్రెస్సే లేడు…?

siddhu
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అటు జగన్ దూకుడును తట్టుకోలేక ఇటు సొంత పార్టీ నేతల వ్యతిరేకతను నిలువరించలేక బాబు నానాపాట్లు పడుతున్నారు. క్లిష్ట సమయంలో గళం విప్పాల్సిన నేతలు మాత్రం...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

చంద్రబాబు + పవన్ అనే ఈక్వెషన్ ని టోటల్ గా destroy చేసిన వై ఎస్ జగన్ .. !!

siddhu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పాత్ర ఏమిటో ఎవరికీ అర్థం కాదు. ఇక జనసేనాని పరిస్థితి రోజురోజుకీ తీసికట్టుగా తయారవుతోంది. జనసేన తరపున ప్రత్యేక కార్యక్రమాలు ఏమీ లేవు. అధికార పార్టీ పైన...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

జగన్ టేబుల్ మీద ఆ నివేదిక చేరింది…. పార్టీలో ఒక్కొక్కడికీ వణుకు స్టార్ట్ అయ్యింది ?

siddhu
ముఖ్యమంత్రి గా తన ప్రయాణంలో జగన్ అసలు సిసలు కార్యాచరణ మొదలుపెట్టాడు. తన పార్టీలోనే ఉంటూ తనకు భజన చేస్తూ.. తన వెనుక గోతులు తవ్వుతూ…. చివరికి తనకు ఇబ్బందులు తెచ్చిపెటేవారికి చెక్ పెట్టేలా...
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ ప్రజలకి శుభవార్త .. జగన్ సర్కారు అత్యంత కఠిన నిర్ణయం !

arun kanna
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు 7 వేలకు పైగా నమోదవుతున్న కేసులు ప్రజల్లో భయాందోళనలను పెంచుతున్నాయి. రాష్ట్రంలోని తూర్పు గోదావరి, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోనే 20 వేలకు...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

” అబ్బే అవ్వదు… లైట్ తీసుకోండి ” జగన్ పక్కనోళ్లే జగన్ తో అంత మాట అనేశారు ఏంటి ?

siddhu
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి తన సొంత ఎమ్మెల్యేలే బలం. ముందు నుండి జగన్ తో కలిసి నడుస్తున్న వారు అతను తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని ప్రతి ఒక్కసారీ సమర్థిస్తూనే ఉన్నారు....
న్యూస్ రాజ‌కీయాలు

“దమ్ముంటే ఈ సవాలు స్వీకరించు జగన్..!” – బాబు

arun kanna
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 3 రాజధానుల విషయం పై ఇప్పుడు తీవ్రమైన సందిగ్ధతలో పడ్డారు. తన ఇరవై మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ముందుకు వెళ్లాలనే ఆలోచనలో మేమైతే లేమని ఇప్పటికే...
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ మాస్టర్ ప్లాన్ పవన్ కు ముందే తెలిసిపోయింది…! కానీ ఏమీ చేయలేకపోతున్నాడు

arun kanna
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ న్యాయంగా చూసుకుంటే ఐదేళ్ల కిందట అమరావతిలో రాజధాని కోసం తెలుగుదేశం ప్రభుత్వం భారీగా భూములు సమీకరిస్తున్నప్పుడే రైతుల తరఫున నిలబడ్డారు. అప్పుడు భూములను ఇస్తున్న రైతుకి భరోసా ఏంటి...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

మోడీ వస్తే రెండు బ్యాచ్ లు రెడీ – స్వాగతం అండ్ నిరసనలు !

siddhu
చివరికి అసలైన ఘట్టానికి వచ్చేశాం. విశాఖలో పాలన రాజధాని శంకుస్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం అంతర్గతంగా ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం వచ్చేసింది. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఈ విషయం గవర్నర్ సంతకం పెట్టిన రోజే...
న్యూస్ రాజ‌కీయాలు

బాబు గారి 24 గంటల ప్లాన్ కి జగన్ కూడా వామ్మో అనుకున్నాడు..!

arun kanna
ఏపీ రాష్ట్రానికి మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదముద్ర వేసిన వెంటనే అధికారపక్షం జగన్ ను ఎత్తేసి చంద్రబాబు పై దుమ్మెత్తి పోశారు. నిజంగా దమ్ముంటే రాజీనామా చేసి అమరావతి అజెండాతో తిరిగి గెలవాలని సవాల్...
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ మూడు రాజధానుల సక్సెస్ పై రాజమౌళి ఫుల్ హ్యాపీస్…?

arun kanna
తెలుగు స్టార్ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు రావడంపై చాలా ఖుషీగా ఉన్నారట. దర్శకధీరుడు కి అసలు ఏపీ రాజకీయాల తో పనేంటి అని అనుకుంటున్నారా..? అయితే ఇది చదవాల్సిందే.  ...
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ రాజధాని వ్యవహారంలోకి మోడీ ఎంటర్ అయిపోయాడు? ఇక ప్రతిపక్షాలకు పండగే?

arun kanna
ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులను ఏర్పాటు చేసేందుకు అవసరమైన బిల్లు పై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దానితోపాటు సీఆర్డీఏ చట్టం రద్దు పై కూడా...
బిగ్ స్టోరీ

రెంటికీ చెడ్డ రేవడి… రాముడి గుడికి డబ్బులిచ్చాడట…

Special Bureau
నాడు కిరణ్ … నేడు రఘు లాస్ట్ బాల్ గేమ్… అవును ఈ స్టోరీ మళ్లీ వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు గురించి. చాన్నాళ్లుగా ట్రెండింగ్ లో ఉన్న త్రిబుల్ ఆర్ పరపతి త్వరలోనే...
న్యూస్

బిగ్ ట్విస్ట్ : హైకోర్టు చెప్పింది సరే… నిమ్మగడ్డను గవర్నర్ నియమించాలి కదా!

arun kanna
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పునఃనియామకం కోసం హైకోర్టు దిశానిర్దేశం తో ఆయన గవర్నర్ ను కలవనున్నారు. 20వ తేదీన రాజ్ భవన్ నిమ్మగడ్డకు అపాయింట్ మెంట్ ఇచ్చింది.    ...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : రేపో మాపో గంటా అరెస్టు – స్వయంగా చెప్పేసిన వైసీపీ

arun kanna
వైసిపి మంత్రి మరియు భీమిలి ఎమ్మెల్యే ముత్తంసెట్టి శ్రీనివాస్ రావు అలియాస్ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు హయాంలో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు మరియు అతని అనుచరులు అనేక భూ అక్రమాలకు...
5th ఎస్టేట్

డిస్క్వాలిఫికేషన్ లేదు… కాకరగాయ లేదు….. రాజుగారికి మినిమమ్ కేరే లేదు.

Special Bureau
డిస్క్వాలిఫికేషన్ లేదు… కాకరగాయ లేదు… వైసీపీ ఎంపీల ఫిర్యాదుపై రఘురాజు దూకుడు నవ్విపోదురుగాక నాకేంటి? ఇది వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిలాసఫీ.   పార్టీలోనే బలవంతమైన, సంపన్నవంతమైన ఎంపీ ఏడాది గడిచే సరికి పార్టీకి...
న్యూస్

కుదుపు -మెరుపు : టీడీపీపై జగన్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్లాన్ ఇదే!

Yandamuri
జగన్ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి మరీ టిడిపి తన తన పునాదులను కదిలించుకున్నట్లయిందని రాజకీయ పాలకులు భావిస్తున్నారు. “మేం మా ప్రభుత్వంలో త‌ప్పులు చేసి ఉంటే..నిరూపించండి. ఎలాంటి విచార‌ణ‌లైనా జ‌రిపించండి“-అని అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు...
న్యూస్

బ్రేకింగ్ :జనసేన పార్టీ నుంచి రాపాక సస్పెన్షన్ ?

Yandamuri
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ,జగన్ ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూంటే ఆ పార్టీకున్న ఏకైక ఎమ్మెల్యే వైసిపి ప్రభుత్వానికి సరెండర్ అయిపోయారు.జనసేన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ...
న్యూస్

రాజుగారిని పంపడానికి పర్ఫెక్ట్ పాయింట్ దొరికింది!

Yandamuri
రేపో మాపో రఘురామకృష్ణంరాజుని వైసీపీ నుంచి సాగనంపుతారు..’ అనే చర్చ వైసీపీ వర్గాల్లోనే జరుగుతోంది. వైసీపీ నేతల్లోనే కొందరు ఈ తరహా లీకుల్ని మీడియాకి అందిస్తున్నారనే వాదనలూ లేకపోలేదు. ఇదిలా వుంటే, రఘురామకృష్నంరాజుని బయటకు...
న్యూస్

టీవీ5 మూర్తి అరెస్టుకు రంగం సిద్ధం?

Yandamuri
తన అరెస్టుకు ఎ.పి ప్రభుత్వం కుట్ర చేస్తోందన అనుమానాన్ని ప్రముఖ జర్నలిస్ట్, టీవీ5 మూర్తి వ్యక్తంచేశారు.తన విషయంలో సంభవిస్తున్న పరిణామాలను వివరిస్తూ ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తిని, గత...
న్యూస్

ఐడియా సూపర్ ..డీలింగ్ ఫెయిల్! అచ్చెన్నాయుడు కేసు జగన్ కు యాంటీ అయింది!!

Yandamuri
ఈఎస్‌ఐ మెడికల్‌ స్కామ్ లో అచ్చెన్నాయడు అరెస్ట్‌ వ్యవహారంపై రాజకీయ నాయకుల స్పందనలు హోరెత్తుతున్నాయి. ‘తప్పు చేస్తే శిక్షవిధించాల్సిందే కానీ, ఈ తరహా అరెస్ట్‌ మాత్రం సబబు కాదు’ అన్న అభిప్రాయాలే సర్వత్రా వ్యక్తమవుతున్నాయి....
న్యూస్

వాళ్ల పేరు చెప్పినా వాళ్లు కనిపించినా వైసీపీ ఎమ్మెల్యేలు వణుకుతున్నారు!

Yandamuri
ఆంధ్రప్రదేశ్ లోని వాలంటీర్ల వ్యవస్థ ఇపుడు ఏకంగా ఎమ్మెల్యేల అధికారాలకే ఎసరు పెట్టేలా ఉందని అంటున్నారు. ఎమ్మెల్యేలు ఇపుడు ఉత్సవ విగ్రహాలుగా మారిపోతున్నారు. అసలైన పవర్లు అన్నీ వాలంటీర్ల వద్దకే ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్...
రాజ‌కీయాలు

రోజా నయా స్కెచ్ !ఆ ఇద్దరు మంత్రులను టార్గెట్ చేసింది !!

Yandamuri
రాజకీయం అంటేనే ఎత్తులు పై ఎత్తులతో కూడుకున్న ఒక క్రీడ.అందులోనూ మంత్రి పదవి అందుకోవాలంటే అనేక జిత్తులు కూడా వేయాల్సి ఉంటుంది.     ఈ విషయం ఇప్పటికి నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసీ చైర్మన్...
ట్రెండింగ్

స్ట్రాంగ్ లాయర్ తో నిమ్మగడ్డ కి చెక్ పెట్టిన జగన్

siddhu
  రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో మరొక మేజర్ ట్విస్టు చోటుచేసుకుంది.   జగన్ సర్కారు హైకోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ దానికి కౌంటర్ గా పిటిషన్ దాఖలు...
బిగ్ స్టోరీ

సెల్ఫ్ గోల్ వేసుకున్న నిమ్మగడ్డ… పవర్ మొత్తం జగన్ చేతిలోకి! 

siddhu
ప్రస్తుతం యావత్ ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర దుమారం రేపుతున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం  మరో కొత్త మలుపు తీసుకుంది. హైకోర్టు తీర్పు యొక్క హైలెట్స్ ను టీవీలు బ్రేకింగ్ న్యూస్ గా వేయగానే నిమ్మగడ్డ లో అత్యుత్సాహం కట్టలు తెంచుకుంది. కోర్టు తీర్పులకు సంబంధించి మామూలుగా టీవీల్లో పూర్తిగా చూపించరు. వారికి కావలసిన బ్రేకింగ్ పాయింట్స్ జనాలను ఆకర్షించేందుకు వేసుకొని అసలైన విషయాన్ని వివరించరు. అంతేకాకుండా అందరికన్నా ముందుగా తామే ఈ న్యూస్ జనాలకు చేరవేయాలని ప్రతి రిపోర్టర్ ఉన్న విషయాన్ని తమకు నచ్చిన రీతిలో అర్థం చేసుకుని చెప్పేస్తుంటారు. సరే అసలు ఈ గొడవంతా ఎందుకు అంటే…. అసలు జడ్జి తన తీర్పులో ఏమి చెప్పారు అన్న విషయం కాపీ బయటకు వస్తే కానీ తెలియని పరిస్థితిలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారని ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషనర్ పదవి కాలం తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టివేసిందని బ్రేకింగ్ న్యూస్ రూపంలో వచ్చిన వెంటనే నిమ్మగడ్డ హుటాహుటిన ఎన్నికల కమిషన్ కార్యదర్శి కి ఫోన్ చేసి హైదరాబాద్ లోని తన నివాసానికి వాహనాలను పంపమన్నారు. ఇంకా అక్కడితో ఆగాడా…? కోర్టు తీర్పు ప్రకారం తానే కమిషనర్ గా వస్తున్నట్లు జిల్లాలో అన్నింటికీ సర్కులర్ పంపమని ఆదేశించి పనిలో పనిగా తాను బాధ్యతలోకి దిగి పోయినట్లు కూడా ప్రెస్ మీట్ పెట్టేశారు. అంతేకాకుండా స్టాండింగ్ కౌన్సిల్ లాయర్ ప్రభాకర్ ను రాజీనామా చేయమని ఆదేశించి…. అతనికి కొద్ది వ్యవధి కూడా ఇచ్చే అవకాశం లేదని హూంకరించాడు. ఇక ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ గా నియమితులైన కనకరాజు వెంటనే తప్పుకోవాలని హుకుం జారీ చేసిన ఆయన పైన తతంగం అంతా పూర్తి చేసేసరికి సాయంత్రం అయింది. ఈ లోపల సాయంత్రం హైకోర్టు నుండి తీర్పు కాపీ వచ్చింది. అడ్వకేట్ జనరల్ శ్రీరాం దానిని మీడియా వారి ముందు పెట్టిన తర్వాత కానీ నిమ్మగడ్డకు అసలు విషయం బోధపడలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలని చెబుతూ అవసరమైన ఏర్పాట్లు చేయమని కోర్టు చెప్పింది కానీ అందుకు ప్రభుత్వానికి ఎటువంటి గడువు విధించలేదు. అదే సమయంలో ప్రభుత్వం ఈ నిర్ణయమై హైకోర్టులో లేదా సుప్రీంకోర్టులో మళ్లీ కౌంటర్ పిటీషన్ వేసుకోవచ్చు అని కూడా స్పష్టం చేసింది. కోర్టు వారు ఎటువంటి గడువు ఇవ్వలేదు కాబట్టి మిన్నగడ్డను పదవిలో నియమించేందుకు రెండు నెలల వ్యవధి ప్రభుత్వానికి ఇంకా ఉందని జస్ట్ శ్రీరామ్ వివరించారు. హై కోర్పు తీర్పుపై తాము సుప్రింకోర్టులో పిటీషన్ వేయబోతున్నట్లు చెప్పగానే నిమ్మగడ్డతో పాటు చంద్రబాబు అండ్ కో మొత్తం అగ్గి మీద గుగ్గిలమైపోతున్నారు. హై కోర్టులో కేసు ఓడిపోతే సుప్రింకోర్టుకు వెళ్ళటం మామూలే కదా ? అంతెందుకు హైకోర్టులో  నిమ్మగడ్డే ఓడిపోయుంటే సుప్రింకోర్టుకు వెళ్ళేవాడు కాదా ? ఇంత చిన్న లాజిక్ కూడా మిస్సయిన నిమ్మగడ్డ ఇపుడు గోల ఎందుకు చేస్తున్నాడో అర్ధం కావటం లేదు. మరో వైపు జగన్ మాత్రం నిమ్మగడ్డ చూపిన అత్యుత్సహంతో ఇప్పుడు పవర్ అంతా తన చేతుల్లో ఉందని గ్రహించి సుప్రీం కోర్టుకు మరింత ఉత్సాహంతో వెళుతున్నాడు....
ట్రెండింగ్

బిగ్ బ్రేకింగ్ : డిల్లీ కి జగన్ మోహన్ రెడ్డి – అమిత్ షా తో భేటీ !

siddhu
  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు డిల్లీ కి వెళ్లబోతున్నారు. డిల్లీ లో అమిత్ షా తో పాటు ఇతర కేంద్ర మంత్రులని కలవబోతున్నట్టు గా తెలుస్తోంది....
ట్రెండింగ్

తొందరపడుతున్న నిమ్మగడ్డ – పెద్ద సవాల్ రానుంది? 

siddhu
  నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టు ఆదేశాలతో మరలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా నియమితులైన సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో మొట్టమొదటిసారి 2016లో ఎస్ఈసీ గా   నియమితుడైన నిమ్మగడ్డ యొక్క...
బిగ్ స్టోరీ

టాప్ మినిస్టర్ కి జగన్ క్లాస్… నిఘా పెట్టి మరి నిజాలు లాగిన సి‌ఎం?

siddhu
అవకాశం దొరకాలే కానీ రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉన్న తమ చేతిలో పదవి మరియు అధికారం ఉంటే అవినీతి సొమ్ముని సంపాదించుకునేందుకు వెనుకాడరు. అసలు అలాంటి ఉద్దేశం లేని నాయకుడు ఒక రాజకీయ నాయకుడే కాదు అనే రేంజ్ లో నేటి తరం నాయకులు బ్రతుకుతున్నారు. ఈ విషయానికి ఎవరూ అతీతులు కాదు అన్న విషయం యావత్ ప్రజానీకం గుండెల్లో బలంగా పాతుకుపోయింది. పార్టీ అధినేత తమను పట్టించుకోకపోతే చాలు…. నాయకులు అవకాశం వెత్తుక్కొని మరీ చెలరేగిపోతారు.. దొరికిన కాడికి దోచేసుకుంటారు. ఫలితంగా అవినీతి కంపు రాష్ట్రవ్యాప్తంగా పాకుతుంది. గతంలో అవినీతి నేతలను మొదట్లో కంట్రోల్ చేసిన చంద్రబాబు చివరి రెండేళ్ళలో పూర్తిగా చేతులెత్తేయడమే ఆ పార్టీ ఘోరంగా పరాజయం పాలవడానికి గల కారణాల్లో ఒకటిగా నిలిచింది అని పలువురు ఇప్పటికీ అభిప్రాయపడుతుంటారు. మరి పరిస్థితి అలా జరిగితే ఒక్క తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉన్న ఏ పార్టీ అయినా మట్టికొట్టుకునిపోవడం ఖాయం. అందుకే అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుండి జగన్ అటు అధికారులతో పాటు ఇటు సొంత ఎమ్మెల్యే లను మరియు మంత్రులను హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో రాజకీయ నాయకుల స్వభావంపై ఎటువంటి నమ్మకం లేని జగన్ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా మరియు రూల్స్ ఎంత కఠినం చేసినా అనివార్య పరిస్థితుల్లో పరిస్థితి తప్పు దారి పట్టే ప్రమాదం ఉందని గమనించిన ఆయన పురపాలక శాఖ శాఖ, ఎక్సైజ్ శాఖ, పౌరసరఫరాల శాఖ, గ‌నుల శాఖ‌ వంటి కీలక శాఖల పై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతూ రిపోర్టు కూడా తీసుకుంటున్నారని గతంలోనే వైసీపీలో చర్చకు వచ్చింది. ఇక మహిళా మణులు మంత్రులుగా శాఖల్లో వారి భర్తలు చక్రం తిప్పుతున్నారు అని జగన్ కు సమాచారం అందింది. అయితే తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన ఒక మంత్రి విషయంలో ఇదే జరిగే సరికి జగన్ సదరు మినిస్టర్ కి గట్టిగానే క్లాస్ పీకారన్న ప్రచారం తాజాగా వెలుగు చూసింది. బదిలీలు, ప్రమోషన్లు విషయంలో అతని చేతులు టేబుల్ కిందకి వెళ్లాయని మరియు దీనికి సంబంధించి ఒత్తిళ్లు పెరగడంతో జగన్ ఇక జోక్యం చేసుకోక తప్పలేదని వైసిపి వర్గాల్లో ఈ విషయం మారుమోగుతుంది. ఇదే విధంగా మిగిలిన శాఖల్లోనూ ఇదే తరహాలో కొన్ని ఫిర్యాదులు అందాయని వారికి కూడా జగన్ చాలా గట్టిగా క్లాస్ పీకిన ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆయనకు అత్యంత విశ్వాస పాత్రులుగా ఉన్నవారిని తీసుకుని వచ్చి ఆయా శాఖలకు పీఆర్వో లుగా, ముఖ్య కార్యదర్శులుగా నియమించి ఎటువంటి అవినీతి జరిగేందుకు వీలు లేకుండా జగన్ చేసేశారట. దీంతో స‌ద‌రు మంత్రులు ఇప్పుడు అడుగు ఎటు తీసి ఎటు వేయాల‌న్నా కూడా హ‌డ‌లి పోతున్నార‌ని, వారు ఏం చేసినా క్షణాల్లోనే జ‌గ‌న్‌కు స‌మాచారం వెళ్తోంద‌ని వైసీపీలో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. కొంద‌రు మంత్రుల శాఖ‌ల‌కు సంబంధించి స‌మీక్షలు కూడా నేరుగా సీఎం చేసే ప‌రిస్థితి ఉందంటున్నారు...
టాప్ స్టోరీస్

జగన్ ప్రమాణస్వీకారం 30న!

Siva Prasad
అమరావతి: వైసిపి అధినేత వైఎస్ జగ్న్‌మోహన్ రెడ్డి ఈ నెల 30 వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎన్నికలలో వైసిపి  సృష్టించిన ప్రభంజనం చూసి పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తాడేపల్లిలోని జగన్...