NewsOrbit

Tag : ysr congress

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Vijaya Sai Reddy: వదంతులకు చెక్…! విశాఖలో విజయసాయి యాక్టివ్ రోల్..! అందుకేనా..?

sharma somaraju
Vijaya Sai Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSR Congress) పార్టీలో నెంబర్ 2 గా కీలక పొజిషన్ లో ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి (Vijaya Sai Reddy) ఓ కీలక నిర్ణయాన్ని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

RRR: నాకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు!స్పీకర్ కు సుప్రీంకోర్టు తీర్పులతో సహా ఆర్ఆర్ఆర్ లేఖ

Yandamuri
RRR: తన కేసు పార్టీ ఫిరాయింపుల నిరోధకచట్టం కిందకు రాదని, తాను ఏనాడూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని రెబల్ వైసిపి ఎంపి రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు.అందువల్ల తనను లోకసభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించవద్దంటూ...
న్యూస్

బ్రేకింగ్: ఏడాది పూర్తి చేసుకున్న గ్రామ సచివాలయ వ్యవస్థ… అందరూ ఇలా చేయాలట!

Vihari
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని, ప్రభుత్వం అందించిన ప్రజా ప్రయోజన పథకాలను సరిగ్గా ప్రజలకు అందాలన్న ఉద్దేశంతో వైఎస్ జగన్ ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. దాదాపు నాలుగు లక్షల...
Featured ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

ఆ మాఫియా కి భయపడే వైసిపి లోనికి గంటా…?

arun kanna
తాజాగా రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు తెర లేపిన మాజీ టీడీపీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసిపి ఎంట్రీ విషయం వెనుక చాలా పెద్ద కథ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన...
రాజ‌కీయాలు

ఆ మాజీ మంత్రికి జగన్ నుండి ఆహ్వానం..?

sharma somaraju
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో 151 సీట్లు గెలిచినా..156 లక్షల ఓట్లు సాధించుకున్నా.. 48.5శాతం ఓటర్లను ఆకట్టుకున్నా.. జగన్మోహన రెడ్డి లక్ష్యం మొత్తం సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉండటమే. అంటే ఎన్నికల ప్రచారంలోనూ, అంతకు...
టాప్ స్టోరీస్

మండలిపై ఓటింగ్‌కు వైసీపీ ఎమ్మెల్యేలు డుమ్మా!

Mahesh
అమరావతి: శాసనమండలి రద్దుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు 19 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. సోమవారం ఉదయం సీఎం జగన్ అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై సభ్యులందరూ మాట్లాడిన...
టాప్ స్టోరీస్

మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం!

Mahesh
అమరావతి: ఏపీ శాసనమండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం లభించింది. సీఎం జగన్ సభలో మండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టి చర్చ నిర్వహించారు. ఆపై, మండలి రద్దు తీర్మానంపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఓటింగ్...
టాప్ స్టోరీస్

ఎస్వీబీసీ చైర్మన్ ఎవరు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పదవిగా ఎవరిని నియమిస్తారు ? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వివాదాల కారణంగా ఛానల్ చైర్మన్ పదవికి నటుడు, వైసీపీ నేత ఫృథ్వీరాజ్...
న్యూస్

సిఎం జగన్‌కు గ్రేటర్ రాయలసీమ నేతల లేఖ

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి గ్రేటర్ రాయలసీమ నేతలు ఒక లేఖను రాశారు. పరిపాలనా వికేంద్రీకరణను తాము సమర్థిస్తున్నామని పేర్కొన్నారు. సీమకు న్యాయం జరగాలన్నదే తమ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. గ్రేటర్ రాయలసీమలో...
టాప్ స్టోరీస్

వివేకా కేసులో నెక్ట్స్ టార్గెట్ ఆది ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ అధికారులు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించారు. ఆయనను దాదాపు ఐదు గంటలపాటు...
టాప్ స్టోరీస్

‘రైతు సమస్యలపై రాజధానిలో కవాతు చేస్తా’

sharma somaraju
చిత్తూరు: ‘పవన్ కళ్యాణ్‌ను తిట్టాలి, వాళ్లను తిట్టాలి, వీళ్లను తిట్టాలి అనే ధ్యాసే తప్ప రైతుకు అండగా ఉండాలన్న ఆలోచన మీకు ఎప్పుడు ఉంది’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వాన్ని...
టాప్ స్టోరీస్

త్వరలో ఏపీలో కొత్త జిల్లాలు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. తాము అధికారంలోకి వస్తే ఏపీలోని ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేస్తామని సార్వత్రిక ఎన్నికల్లో జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో...
టాప్ స్టోరీస్

25న వైఎస్సార్ కాంగ్రెస్ ఎల్‌పి సమావేశం!

Siva Prasad
అమరావతి పరిధిలోని తాడేపల్లిలో నిర్మించిన వైఎస్ జగన్ నివాసం అమరావతి:  విజయం తధ్యమన్న నమ్మకంతో వైసిపి శ్రేణులు ఉత్సాహంతో ఉరకలెత్తుతున్న వేళ ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి...
రాజ‌కీయాలు

సీటుపై స్పష్టత లేదు: పార్టీ మారే యోచనలో ఎమ్మెల్యే చరిత

Siva Prasad
అమరావతి: ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఈ చేరికలు తమ పార్టీని బలోపేతం చేస్తాయని అధిష్టానం భావిస్తుండగా.. ఇప్పటికే పార్టీలో ఉన్న నేతలు మాత్రం అసంతృప్తికి...
రాజ‌కీయాలు

వైఎస్ జగన్‌కు ఎన్నికల సంఘం నోటీసులు

Siva Prasad
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్‌ను సస్పెండ్ చేసిన కేసులో మార్చి 11వ తేదీలోపు...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

‘చంద్రబాబుకు వ్యతిరేకంగా తెలంగాణాలో కుట్ర..నిజమేనా!

Siva Prasad
హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు రాజకీయ వేడిని మరింత పెంచుతున్నాయి. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో...
న్యూస్

బోగస్ ఓట్లు: ఈసీపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

Siva Prasad
అమరావతి: బోగస్ ఓట్ల తొలగింపు విషయంలో ఎన్నికల సంఘం తీరుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేసిన పిల్‌పై బుధవారం వాదనలు జరిగాయి. 59లక్షల బోగస్ ఓట్లు...