NewsOrbit

Tag : ysr congress party

టాప్ స్టోరీస్

‘వైసీపీది సరెండర్‌ పాలిటిక్స్‌’

Mahesh
అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని లొంగదీసుకునేందుకే తప్పుడు కేసు పెట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వంశీ వ్యవహారంపై చంద్రబాబు మరోసారి మాట్లాడారు. టీడీపీ నేతల...
సెటైర్ కార్నర్

ఒకటి కాదు.. పదమూడు!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) అమరావతి : ఏపీ రాజధాని విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం కీలకమైన కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అనధికారవర్గాల సమాచారం ప్రకారం ఏపీలోని 13 జిల్లా కేంద్రాలన్నిటినీ రాజధానులుగా ప్రకటించాలని ప్రభుత్వం...
సెటైర్ కార్నర్

గడప గడపకు “అభివృద్ధిఫలాలు”

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) అమరావతి : అందరికీ అభివృద్ధిఫలాలు అందించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించడంతో ప్రభుత్వ యంత్రాంగం హుటాహుటిన అందుకు ఏర్పాట్లు చేేసింది. గడపగడపకు “అభివృద్ధిఫలాల”ను అందించాలని సీఎం గాంధీ జయంతి సందర్భంగా...
టాప్ స్టోరీస్

అమరావతిపై మళ్లీ సస్పెన్స్!

Mahesh
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి కథ మళ్లీ మొదటికి వచ్చింది. రాజధానిని అమరావతి నుండి మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో.. ఈ అంశంపై సీఎం జగన్‌ సీఆర్డీఏ అధికారులతో రెండు గంటల సేపు...
న్యూస్

అమరావతి రైతులకు స్వీట్ న్యూస్

Mahesh
అమరావతి: రాజధాని రైతులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. అమరావతిలో భూములిచ్చిన రైతులకు కౌలును శుక్రవారం నుంచి పంపిణీ చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సుమారు 2 గంటల...
సెటైర్ కార్నర్

‘డ్రోనా’చార్య అవార్డు!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంపై డ్రోన్లు ఎగరేయడం వివాదాస్పదం కావడంతో ఏపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇకపై ఇలాంటి వివాదాలు తలెత్తకుండా చేసేందుకుగాను స్పష్టమైన...
రాజ‌కీయాలు

సీమలో బావాబావమరుదులు ఇద్దరే!

Siva Prasad
అమరావతి: రాయలసీమలో వైఎస్ జగన్ పార్టీ అధికారపక్షాన్ని తుడిచిపెట్టింది. సీమ నాలుగు జిల్లాల్లో 52 సీట్లు ఉండగా 50 సీట్లలో వైసిపి విజయం సాధించింది. ఇక లోక్‌సభ సీట్ల విషయానికి వస్తే మొత్తం ఎనిమిది...
టాప్ స్టోరీస్

బ్రహ్మరధం పట్టారు!

Siva Prasad
Photo Courtesy: Ysr Congress party అమరావతి:  నవ్యాంధ్రలో ప్రజలు ఇచ్చిన తీర్పును వైసిపి ఆధినేత జగన్మోహన రెడ్డి కూడా బహుశా ఊహించి ఉండరు. తన విజయం గురించి ఆయనకు ఎప్పుడూ అనుమానం లేదు,...
టాప్ స్టోరీస్

‘ఆంధ్ర జ్యోతి కథనంలో నిజం లేదు’

sarath
ఢిల్లీ: ఆంధ్రప్రేదేశ్‌లో మళ్ళీ టిడిపిదే అధికారమని లోక్‌నీతి-సిఎస్‌డిఎస్ సర్వేలో వెల్లడయినట్టు ఆంధ్రజ్యోతి పత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంలో నిజంలేదని లోక్‌నీతి-సిఎస్‌డిఎస్ సంస్థ వెల్లడించినది. ‘తాము ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

కాకతాళీయమా లేక ఏదైనా…!

Siva Prasad
తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వరస కడుతున్న ప్రజాప్రతినిధుల వ్యవహారం పార్టీ నాయకత్వానికి కలవరం కలిగిస్తోంది. ఎన్నికల ముందు అధికార పక్షం నుంచి వేరే పార్టీ లోకి వలసలు ఉండడం అంత మంచి సందేశం...