కాపు నేస్తమే కాదు .. కాపు కాసేది వైసీపీ ప్రభుత్వమేనని పేర్కొన్న సీఎం వైఎస్ జగన్
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్షాలు, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియాలపై మరో సారి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కాపులకు కాపు కాసేది వైసీపీ ప్రభుత్వమేనని, కాపులందరికీ ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని...