ఏపిలో మత్స్యకార కుటుంబాలకు గుడ్ న్యూస్ .. బటన్ నొక్కి రూ.231 కోట్లు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్
ఏపి ప్రభుత్వం మత్స్యకారులకు గుడ్ న్యూస్ అందించింది. వైఎస్ఆర్ మత్స్యాకార భరోసా నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. బాపట్లలోని నిజాంపట్నంలో మంగళవారం సీఎం జగన్ బటన్ నొక్కి వైఎస్ఆర్ మత్స్యాకార భరోసా నిధులను...