ఏపిలోని వివిధ వర్గాలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పథకానికి జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. అది ఏమిటంటే..?
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి నవరత్న పథకాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో తొలి ఏడాదిలోనే 90 శాతం నెరవేర్చారు. సంక్షేమ పథకాల...