(న్యూస్ ఆర్బిట్ డెస్క్) శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పదవిగా ఎవరిని నియమిస్తారు ? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వివాదాల కారణంగా ఛానల్ చైర్మన్ పదవికి నటుడు, వైసీపీ నేత ఫృథ్వీరాజ్...
తిరుపతి: శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పృథ్వీరాజ్ మీద ఎస్వీబీసీ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు కందారపు మురళి సంచలన ఆరోపణలు చేశారు. పృథ్వీ తిరుమల కొండ మీద ఉన్న పద్మావతి గెస్ట్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహిళా ఉద్యోగినితో ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ అసభ్యకరంగా మాట్లాడాడంటూ ఓ ఫోన్ కాల్ రికార్డిండ్ వైరల్ అవుతోన్న నేపథ్యంలో పృథ్వీ స్పందించారు. తాను ఏ ఉద్యోగినితో ఫోన్లో మాట్లాడలేదని..ఆ ఆడియోలో...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సినీనటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృధ్వీ రాజ్ మరో కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఎస్వీబీసీ ఛానెల్లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగినితో పృధ్వీ ఫోన్లో సాగించిన సంభాషణ ఇప్పుడు కలకలం రేపుతోంది. “నువ్వంటే...
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ధర్నా చేస్తున్న రైతులను ఉద్దేశించి వైసీపీ నేత, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో రైతుల పేరుతో ఆందోళనలు చేస్తోంది పెయిడ్ ఆర్టిస్టులేనని అన్నారు....