NewsOrbit

Tag : ysrcp leaders

Andhra Pradesh Political News న్యూస్

Gadapa Gadapaku Mana Prabhutvam: గరం గరంగా సాగిన “గడపగడపకు”సమీక్షా కార్యక్రమం!ప్రస్తావనకు వచ్చిన ఆంధ్రజ్యోతి కథనాలు! ఎమ్మెల్యేలకు సీఎం జగన్ స్ట్రాంగ్ డోస్!

Yandamuri
YS Jagan taking stock of progress at Gadapa Gadapaku review meeting: “గడపగడపకు”సమీక్షా కార్యక్రమం Gadapa Gadapaku Mana Prabhutvam: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP)అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

Guntur Police: గుంటూరులో పెద్ద పొలిటికల్ స్కామ్ ..!?

Srinivas Manem
Guntur Police: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ చైతన్యం, సామాజిక చైతన్యం, పల్నాడు తరహా పౌరుషం ఎక్కువగా ఉన్న జిల్లా గుంటూరు. రాజకీయ చైతన్యం, సామాజిక చైతన్యంతో పాటు అవినీతి ఎలా చేయాలి..? బినామీలతో కలెక్షన్స్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

Visakhapatnam Land Scam YCP MLA: విశాఖలో భూ బాగోతం..! ఆయన పాత్ర ఏమిటో..?

Srinivas Manem
Visakhapatnam Land Scam YCP MLA: జగన్మోహనరెడ్డి సర్కార్ విశాఖపట్టణాన్ని పరిపాలనా రాజధానిగా చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా అమరావతిని శాసన రాజధానిగా ఉంచి, విశాఖను పరిపాలనా రాజధానిగా చేసి కర్నూలును...
న్యూస్

వైసిపి నేతల తగాదాలపై ఫోకస్ పెట్టిన సీఎం!మార్పు మంచిదే అంటున్న పార్టీ వర్గాలు!!

Yandamuri
పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఇబ్బందికరంగా మారడంతో వైసిపి అధినేత, ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్రెడ్డి స్పీడ్ అయ్యారు.మొన్న విశాఖపట్నంలో పార్టీ అగ్రనేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ ,అమర్నాథ్ రెడ్డి ల...
Featured బిగ్ స్టోరీ

“హ్యాట్రిక్” మొనగాడు… వైసీపీలో చేరాడు..! పార్టీకి కొత్త భయం తెచ్చాడు..!

Srinivas Manem
“ఆయన హ్యాట్రిక్ మొనగాడు. వరుసగా మూడు ఎన్నికల్లో తన సత్తా చాటాడు. ఇప్పుడు అధికార వైసీపీలోకి దూరాడు. జగన్ పంచన చేరాడు. చేరినోడు ఊరకే ఉంటాడా..? 2024 నాటికి టికెట్ తెచ్చుకుంటాడు. టికెట్ తెచ్చుకుని...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

అయ్యా…, అంబటి ..! ఇలా జరిగిందేమిటి..??

sharma somaraju
  అంబటి రాంబాబు..వైసిపిలో మంచి వాగ్దాటి ఉన్న నేతలలో ఒకరు. వైసిపి ఆవిర్భావం నుండి పార్టీలో చురుకైన నాయకుడుగా ఉన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డికి ఆప్తుడు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం...
బిగ్ స్టోరీ

స్పీకర్ తో సహా వైసీపీ ముఖ్య నేతలు చిక్కుకున్నట్లేనా..!!

Special Bureau
నిమ్మగడ్డ సుప్రీం అఫిడవిట్ లో వైసీపీ కీలక నేతల పేర్లు…!న్యాయవ్యవస్థ పైన చేసిన వ్యాఖ్యల ఎఫెక్ట్…! సుప్రీం కోర్టు సూచనల మేరకు హైకోర్టు తీర్పు పై స్టే విధించాలని ఏపీ దాఖలు చేసిన పిటీషన్...
న్యూస్

ఆ ఎమ్మెల్యే లు గెటవుట్ ?? జగన్ రిస్కీ నిర్ణయం ?

Srikanth A
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు వ్యవ‌హారం ఏమిటో గానీ వైపాకాకు ఆ విష‌యంలో త‌ల‌బొప్పి క‌డుతోంది. ఇప్ప‌టికే రఘురామ‌కృష్ణ‌రాజు త‌న సొంత పార్టీకే వెనుక ఉండి గోతులు త‌వ్వుతున్నార‌ని చెప్పి ఆయ‌న‌పై ఎంపీ...
టాప్ స్టోరీస్

విశాఖలో జగన్ ఎందుకు మాట్లాడలేదు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ పేరు తెరపైకి వచ్చిన అనంతరం తొలిసారి నగరానికి వచ్చిన సీఎం జగన్‌ పర్యటన ఉత్తరాంధ్ర ప్రజలను నిరుత్సాహపరిచింది. విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా చేస్తారని, ఎన్నో ఆశలతో ఘన...
టాప్ స్టోరీస్

అమరావతిని అమ్మేసేందుకు ప్రభుత్వం కుట్ర

Mahesh
అమరావతి: ఏపీలో వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాజధానిగా అమరావతినే కొసాగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో మౌన దీక్ష చేపట్టారు....
రాజ‌కీయాలు

మౌనదీక్షకు కూర్చున్న కన్నా

Mahesh
అమరావతి: రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మౌన దీక్ష చేపట్టారు. ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని కోసం ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలోనే ఆయన మౌన...
రాజ‌కీయాలు

విశాఖలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌

Mahesh
అమరావతి: విశాఖలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని సంచలన ఆరోపణ చేశారు. మధురవాడ, భోగాపురంలో ఆరు వేల ఎకరాలు వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లాయన్నారు. ఆర్నెళ్లుగా విశాఖలో...
టాప్ స్టోరీస్

వైసిపి నేతల గుండెల్లో విశాఖ భూములు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విశాఖ చుట్టుపక్కల వైసీపీ నేతలు స్థలాలు కొన్నారా ? విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టొచ్చని జిల్లా వైసీపీ నేతలకు ముందే తెలుసా ? ఏపీ ఆర్థిక రాజధానిగా గుర్తింపు తెచ్చుకున్న...