ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తల పెట్టిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ మరో సారి వాయిదా పడిన విషయం తెలిసిందే. దీనిపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ...
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. అమరావతి పరిరక్షణ సమితికి విరాళాలు సేకరించడం కోసం చంద్రబాబు జోలె పట్టడాన్ని ఆయన ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు....
అమరావతి: టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అయిన పవన్ కల్యాణ్ తన రెమ్యునరేషన్ పెంచుకోవాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం అమరావతి రైతులను పరామర్శించడానికి రాజధానిలో పర్యటించిన...