అట్టహాసంగా ప్రారంభమైన వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ..వేదికపై జగన్ తో తల్లి విజయమ్మ
వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ సమావేశాలు అట్టహాసంగా ప్రారంభమైయ్యాయి. తొలుత పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్లీనరీ సమావేశాలను ప్రారంభించారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి, ప్రార్ధనల...