YSRCP: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 14వ తేదీన తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ముద్రగడ వైసీపీ...
రాష్ట్రంలో బీజేపీ-జనసేన బలం పుంజుకోవడం, ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుండటం వైసీపీ నేతలను కలవరపెడుతోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ప్రభుత్వ ప్రాజెక్ట్ల విషయంలో భారీ సంఖ్యలో ప్రజలు అసంతృప్తి వ్యక్తం...
YSRCP: పార్టీల పొత్తులతో చంద్రబాబు ఉంటే .. ప్రజాబలంతో మనం తలబడుతున్నామని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించిన సీఎం వైఎస్ జగన్ సిద్దం అనే నినాదంతో...
YSRCP: దశాబ్దకాలంకుపైగా ఏ రాజకీయ పార్టీలో చేరకుండా దూరంగా ఉన్న మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆయన వైసీపీలో చేరికకు మూహూర్తం ఫిక్స్ అయ్యింది....
ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీ పరంగా కొందరు ట్రబుల్ షూటర్లు ఉన్నారు. జగన్ దగ్గర ఎంతమంది ట్రబుల్ షూటర్లు ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన తనయుడు...
ఏపీలో సాధారణ ఎన్నికలకు ముందుగా జంపింగ్ జపాంగ్ల జోరు మామూలుగా లేదు. ఒక పార్టీలో సీటు రాని నేతలు.. ఇతర పార్టీల్లోకి వెళ్లిపోవడమో లేదా… వారికి ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు అందడమో జరుగుతోంది....
పవన్ కళ్యాణ్ గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టే గెలుపు సీటుకు ఇప్పుడు దారి కావాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి పదేళ్లు అవుతుంది. 2014 ఎన్నికల సమయంలో జనసేన పార్టీ పెట్టిన పవన్...
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెడన నియోజకవర్గంలో రాజకీయ పోరు మామూలుగా లేదని అంటున్నారు పరి శీలకులు. ఈ టికెట్ను టీడీపీ నాయకుడు బూరగడ్డ వేదవ్యాస్ ఆశించారు. అయితే..ఆయనకు టికెట్ దక్కలేదు. తొలిజాబితాలోనే ఈ టికెట్నువేరే...
YSRCP: వైసీపీ 11వ జాబితాను విడుదల చేసింది. రెండు లోక్ సభ, ఒక అసెంబ్లీ స్థానానికి ఇన్ చార్జిలను ప్రకటిస్తూ శుక్రవారం హైకమాండ్ ఒక ప్రకటన విడుదల చేసింది. కర్నూలు లోక్ సభ స్థానానికి...
ఉమ్మడి విశాఖ జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం పాడేరు. జిల్లాలు విభజన తర్వాత అల్లూరి సీతా రామరాజు జిల్లాలో ఈ నియోజకవర్గం చేరింది. పాడేరు నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. వీటిలో పాడేరు, జి మాడుగుల,...
వైసీపీ ఫైర్ బ్రాండ్ , మంత్రి గుడివాడ అమర్నాథ్కు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కనిపించడం లేదు. చేయూత పథకం బటన్ నొక్కేందుకు అనకాపల్లి పర్యటనకు వచ్చిన సీఎం జగన్.. అమర్నాథ్ పోటీపై...
Pawan Kalyan: రాయలసీమ బానిస సంకెళ్లలో ఉండిపోయిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. చిత్తూరు జిల్లా ఒక కుటుంబం చేతిలో బందీ అయ్యిందని అన్నారు. వ్యక్తిగతంగా పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డితో తనకు విభేదాలు...
YSRCP: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక దాదాపు ఖాయం అయ్యింది. ఈ నేపథ్యంలో గురువారం ముద్రగడ పద్మనాభం నివాసానికి వైసీపీ నేతలు వెళ్లారు. ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రంలో, జిల్లాల్లో...
YSRCP: వైసీపీకి మరో సిట్టింగ్ ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. సీఎం జగన్ పై కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు జనసేనలో చేరనున్నానంటూ ప్రకటించారు. రాబోయే ఎన్నికలకు టికెట్ నిరాకరించడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురైయ్యారు....
Mudragada Padmanabham: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన మనసు మార్చుకున్నారు. త్వరలో వైసీపీలో చేరబోతున్నారు. కొద్ది రోజుల క్రితం జనసేనలోకి వెళ్లనున్నారంటూ వార్తలు వచ్చాయి. వైసీపీ నాయకులను తన ఇంటికి...
ఏపీ అధికార పార్టీ వైసీపీకి ప్రమాద ఘంటికలు మోగిస్తూ.. తాజాగా ఓ సర్వే వెల్లడైంది. వచ్చే ఎన్నికల్లో వైనాట్ 175 నినాదంతో దూసుకుపోతున్న అధికార పార్టీకి ప్రజలు బ్రేకులు వేయనున్నారనేది ఈ సర్వే సారాంశం....
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని కీలకమైన గాజువాక అసెంబ్లీ స్థానంలో పోటీ చేయబోయే అభ్యర్థిపై వైసీపీలో తర్జనభర్జన కొనసాగుతోంది. సిటింగ్ ఎమ్మెల్యేగా తిప్పల నాగిరెడ్డి ఉన్నారు. సర్వేలు, స్థానికంగా ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకున్న వైసీపీ...
వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత, సీఎం జగన్ను ఓడించి తీరాలనేది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నిర్ణయం. తమ కీలక స్థానాల్లో వైసీపీ అనుసరిస్తున్న వ్యూహాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన టీడీపీ.. దానికి రెట్టింపు ఉత్సాహంతో...
Gummanur Jayaram: మంగళగిరి జయహో బీసీ సభలో మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆయనకు చంద్రబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా...
YSRCP: వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీని వీడుతున్నట్లు మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. విజయవాడలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన ప్రకటించారు. వైసీపీ ప్రాధమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే,...
అధికార పార్టీ వైసీపీలో మరో రగడ ప్రారంభమైంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అనంతపురం అర్బ న్ టికెట్ వ్యవహారం నువ్వా-నేనా అన్నట్టుగా సాగుతోంది. ఈ టిక్కెట్ కోసం సీనియర్ నేతలు తీవ్రస్థా యిలో ప్రయత్నిస్తున్నారు....
ఒకరు తర్వాత.. ఒకరు సహజంగా ఎన్నికలకు ముందు పార్టీలు మారతారు. తమకు టికెట్ దక్కలేదనో.. లేక.. తమ ఆశలు నెరవేరలేదనో భావించి ఎన్నికలకు ముందు జంప్ చేస్తుంటారు. అయితే.. ఎక్కడా కూడా.. భారీ సంఖ్యలో...
అనకాపల్లి జిల్లాలోని యలమంచిలి నియోజకవర్గం తీవ్ర స్తాయిలో కాక రేపుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే యూవీ రమణమూర్తి రాజు కు టికెట్ లేదనే ప్రచారం జరుగుతుండడం.. మరోవైపు మంత్రి గుడివాడ అమర్నాథ్ టికెట్ కోసం ప్రయత్నాలు...
కాపు ఉద్యమంతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన కేంద్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయ పునః ప్రవేశంపై తర్జన భర్జనలు సాగుతున్నాయి. ఆయన ఈ పార్టీలో చేరుతున్నారు.. ఆ పార్టీలో చేరుతున్నారు.. అంటూ.....
ఏపీలో సాధారణ ఎన్నికల వేళ రాజకీయం మామూలుగా లేదు. జంపింగ్లు జరుగుతున్నా కొన్ని జంపింగుల్లో అదిరిపోయే ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు సతీమణి...
వైసీపీ అధినేత జగన్ నియోజకవర్గ సమన్వయకర్తల మార్పులు చేర్పులు ఎంపిక నేపథ్యంలో తమ పార్టీ నేతలతో బంతాట ఆడుకుంటున్నారు. అసలు వైసీపీలో కొత్త సమన్వయకర్తల ఎంపికలో ఏం ?జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇటీవల...
ప్రస్తుతం గోదావరి జిల్లా రాజకీయాలలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. జనసేన కీలక నేత ఒకరు వైసీపీ టచ్ లోకి వెళ్ళారా ? జనసేనలో ఆయన కోరుకున్న సీటు దక్కకపోవడంతో వైసిపి...
కృష్ణా జిల్లాలో వైసీపీ అధినేత జగన్ ఈక్వేషన్లు ఎన్నికలకు ముందే చిత్తుచిత్తు అయ్యేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే 9 జాబితాలలో పలు నియోజకవర్గాలను అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ అధినేత కొన్ని నియోజకవర్గాలలో చాలా రాంగ్ ఈక్వేషన్...
YSRCP: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టో లపైనే ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఆయా రాజకీయ పార్టీలు ప్రకటించే హామీల పట్ల ప్రజలు ఆకర్షితులు అవుతుంటారు. కర్ణాటక అసెంబ్లీ సమయంలో అక్కడ...
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలలో గెలిచి మరోసారి అధికారంలోకి రావాలని ఏపీ సీఎం జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాలలో గెలుపు గుర్రాల కోసం ఆయన అన్వేషిస్తున్నారు. పలుచోట్ల కొత్తవారికి అవకాశాలు...
TDP: నెల్లూరు జిల్లాలో వైసీపీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేతుల మీదుగా వీరిద్దరూ పార్టీ కండువాలు కప్పుకున్నారు....
మొత్తానికి వైసీపీలో ఏదో గందరగోళం.. జగన్ పార్టీ పెట్టాక ఎప్పుడూ ఇంత కన్ఫ్యూజన్ లేదు. జగన్ పొలిటికల్ కెరీర్లో ఎప్పుడూ లేనట్టుగా ఫస్ట్ టైం బాగా తడబడుతున్నాడు. వైసీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ...
వైసీపీ కంచుకోటలుగా ఉన్న రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ అవుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ వాష్ అవుట్ చేయడంతో పాటు చాలా బలంగా ఉన్న జిల్లాల్లో సాధారణ ఎన్నికలకు ముందు పార్టీ నుంచి పలువురు...
నిన్న మొన్నటి వరకు వైసిపి లోనే ఉన్న సదరు ఎమ్మెల్యే ఇప్పుడు నియోజకవర్గంలో అదే వైసీపీని ఖాళీ చేసే పనిలో ఉన్నారు. తన నియోజకవర్గంలో ఉన్న వైసిపి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటు పలువురు...
తెలుగుదేశం పార్టీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ వైసీపీకి ఆ పార్టీ అధినేత జగన్కు దూరంగా ఉండేందుకు సంకేతాలు ఇచ్చేశారు. తాజా ఎన్నికల్లో జగన్ వంశీకి గన్నవరం సీటు ఇవ్వనని దాదాపు క్లారిటీ...
YSRCP: అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల దృష్ట్యా అధికార వైసీపీ గెలుపు గుర్రాల అన్వేషణలో భాగంగా కీలక మార్పులు చేర్పులు చేస్తొంది. ఈ క్రమంలో ఇవేళ తొమ్మిదవ లిస్ట్ ను రిలీజ్ చేసింది. మొత్తం...
YSRCP: జనసేన పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్. ఆయన జనసేన పార్టీకి గుడ్ బై చెప్పి ఇవేళ వైసీపీలో చేరారు. శుక్రవారం సాయంత్రం తాడేపల్లి సీఎం...
YS Sunitha: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత రెడ్డి ఢిల్లీ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి సంచలన కామెంట్స్ చేయడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది....
వచ్చే ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చే క్రమంలో వైసీపీ అధినేత జగన్ ప్రతి సీటు గెలవడమే లక్ష్యంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రకరకాల సర్వే నివేదికలు దగ్గర పెట్టుకుని అనేక వడపోతల అనంతరం అభ్యర్థులను...
ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలా నియోజకవర్గాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పలు నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి సమన్వయకర్తలను నియమించడం వారం పది రోజులు తిరగకుండానే వారిని మార్చేసి వారి స్థానాలలో కొత్త...
జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చినప్పుడు.. ఆ తర్వాత వైసీపీ ఆవిర్భావం జరిగినప్పటి నుంచి ఆ జిల్లాలో ఫ్యాన్ పార్టీకి తిరుగులేదు. టీడీపీ ఒక్కటంటే ఒక్కసీటు గెలిచేందుకు ఎన్నో ఆపసోపాలు పడేది. అలాంటి...
వైసీపీ అధినేత జగన్ సమన్వయకర్తల విషయంలో తీసుకుంటోన్న నిర్ణయాలు పార్టీ కేడర్లో పెద్ద కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఎవరు ? ఎప్పుడు ఏ నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఉంటారో ఎప్పుడు అవుట్ అవుతారో తెలియడం లేదు....
Mudragada Padmanabham: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సీరియస్ కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ తీరును తప్పుబడుతూ ఘాటుగా లేఖ రాశారు. ప్రస్తుతం...
వైసీపీలో తీవ్ర కలకలం రేగుతోంది. ఎన్నికలకు సమయం వచ్చేయడం.. పార్టీ అభ్యర్థుల విషయంలో ఇంకా మార్పులు కొనసాగుతుండడంతో నాయకులు, కార్యకర్తలు కూడా ఇదేం ప్రయోగం అని రచ్చ చేసుకుంటు న్నారు. అంతేకాదు.. ఒకవైపు టీడీపీ-జనసేన...
ఇప్పటి వరకు ఇంచార్జ్లుగా నియమితులైన వారు వైసీపీలో ఎక్కడా ప్రశాంతంగా లేరు. ఏ క్షణమైనా మార్పులు ఖయమనే సంకేతాలు వచ్చాయి. వాస్తవానికి మార్పులు ఉండవని సీఎం జగన్ పదేపదే చెప్పారు. కానీ, మార్పులు అనివార్యంగా...
YSRCP: కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఏఎండీ ఇంతియాజ్ వైసీపీలో చేరారు. సెర్ప్ సీఈఓగా, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఇంతియాజ్ స్వచ్చంద పదవీ విరమణ చేశారు. నిన్న...
Samantha: 2024 అలా మొదలైందో లేదో ఇలా ఎలక్షన్స్ హడావిడి స్పష్టంగా కనిపిస్తుంది. ఒకరేమో సినిమాలతో యుద్ధం చేస్తుంటే మరొకరు కలుసుకట్టుగా యుద్ధం చేస్తున్నారు. అలా ఎవరికి నచ్చిన రీతిలో వారు తమ ఓట్లు...
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కీలక నియోజకవర్గం ఎచ్చెర్ల. పరిశ్రమల ఖిల్లాగా పేరుగాంచిన ఈ నియోజకవర్గంలో గెలుపు ఎప్పుడూ ప్రధాన పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారుతోంది. సార్వత్రిక ఎన్నికలు, ఉప ఎన్నికలతో కలిపి ఇక్కడ...
టీడీపీ-జనసేన మిత్రం పక్షం అభ్యర్థులను ఖరారు చేసింది. మొత్తం 118 నియోజకవర్గాలకు ఉమ్మడిగా కలిసి ముందుకు సాగాలని నిర్ణయించింది. మిగిలిన స్థానాలను కూడా బీజేపీ కలిసి వచ్చాక ప్రకటించను న్నారు. ఇక, మిత్రపక్షంలో సహజంగానే...