CM YS Jagan: ఏపి కేబినెట్ విస్తరణకు మూహూర్తం ఫిక్స్..ఎప్పుడంటే..?
CM YS Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రివర్గ విస్తరణకు మూహూర్తం నిర్ణయించారు. ఏప్రిల్ 2వ తేదీన కొత్త మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏప్రిల్ 2వ తేదీన ఉగాది పండుగ కావడంతో...