తిరుమల వాసుడికి జీఎస్టీ కష్టాలు..!! ఆదుకోవాలని కోరిన టీటీడీ చైర్మన్
(అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి రెండు ప్రధాన సమస్యలపై మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు....