NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Huzurabad By Poll: అక్కడ ప్రధాన పార్టీ అభ్యర్ధితో సహా 20 మంది వారి ఓటే వేయలేకపోయారు..! కారణం ఏమిటంటే..?

Huzurabad: Big Lesion to AP And Indian Politics

Huzurabad By Poll: హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓ చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ ఉప ఎన్నికల బరిలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్ధులతో సహా 30 మంది ఉన్న సంగతి తెలిసిందే. అయితే నిన్న జరిగిన పోలింగ్ లో 20 మంది అభ్యర్ధులు తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. వీరిలో ప్రధాన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి వెంకట్ బల్మూరు కూడా ఉన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ఎక్కడ ఓటు హక్కు ఉన్నా ఏ నియోజకవర్గంలోనైనా పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఈ వెసులుబాటుతో ఇతర ప్రాంతాలకు చెందిన 20 మంది హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. హైదరాబాద్ కు చెందిన బల్మూరు వెంకట్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల బరిలో దిగారు. బల్మూరి వెంకట్ తో సహా 20 మంది స్థానికేతరులు కావడంతో ఓటు వేసే అవకాశం దక్కలేదు.

20 candidates in Huzurabad By Poll could not able to cost their vote
20 candidates in Huzurabad By Poll could not able to cost their vote

 

Read More: EX MP Chinta Mohan: ‘చింతా’ ఏమిటి ఆ నేతలను అంత మాట అనేశారు…!!

Huzurabad By Poll: ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్ధులు

బీజేపి అభ్యర్ధి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన కుటుంబ సభ్యులతో కమలాపూర్ లో ఓటు హక్కు వినియోగించుకోగా, టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ సహా ఆయన కుటుంబ సభ్యులు వీణవంక మండలం హిమ్మత్ నగర్ లో ఓటు వేశారు. స్వతంత్ర అభ్యర్ధులుగా బరిలో ఉన్న కేశెట్టి విజయకుమార్ హూజూరాబాద్ లో , దేవునూరి శ్రీనివాస్ వీణవంక మండలం కోర్కల్ లో , సిలివేరు శ్రీకాంత్ జమ్మికుంటలో , పల్లే ప్రశాంత్ కమలాపూర్ మండలం కన్నూరులో, ఎం రత్తయ్య మడిపల్లిలో, మౌటం సంపత్ కమలాపూర్ లో, శనిగరపు రమేష్ బాబు కమలాపూర్ లో, రావుల సునీల్ కన్నూరులో తమ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

Huzurabad: Big Lesion to AP And Indian Politics

 

Read More: Huzurabad By Election Exit Poll: హూజూరాబాద్ ఎన్నికలో హోరాహోరీ పోరు ..ఎగ్జిట్ పోల్స్ ఏమి చెబుతున్నాయంటే..

ఓటు హక్కు వేయలేకపోయిన అభ్యర్ధులు వీరే..

అన్నా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్ధి మన్సూర్ ఆలీ మహ్మద్ తో పాటు స్వతంత్ర అభ్యర్ధులు కన్నం సురేష్ కుమార్, కర్ర రాజిరెడ్డి, లింగిడి వెంకటేశ్వర్లు,ఉప్పు రవీందర్, ఉరుమల్ల విశ్వం, ఎడ్ల జోగిరెడ్డి, కమ్మరి ప్రవీణ్, కోట శ్యామ్ కుమార్, కంటే సాయన్న, గుగులోతు తిరుపతి, గంజి యుగంధర్, చాలిక చంద్రశేఖర్, చిలుక ఆనంద్, పడిశెట్టి రాజు, బుట్టెంగారి మాధవరెడ్డి, వేముల విక్రం రెడ్డి, సీవీ సుబ్బారెడ్డిలు స్థానికేతరులు కావడంతో వీరంతా ఓటు వేయలేకపోయారు.

 

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?