NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

టెక్సాస్ కాల్పుల్లో తెలుగు అమ్మాయి దుర్మరణం

Telugu women was killed in Texas shooting
Share

అమెరికాలో తరచు కాల్పులు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. దుండగులు జరుపుతున్న కాల్పుల్లో అనేక మంది అమాయకులు బలి అవుతున్నారు. అమెరికాలో శనివారం జరిగిన కాల్పుల్లో తెలుగు అమ్మాయి మృతి చెందింది. అమెను తాటికొండ ఐశ్వర్యగా గుర్తించారు. ఈమె రంగారెడ్డి జిల్లా జడ్జి నర్సిరెడ్డి కుమార్తె అని తెలిసింది.

Telugu women was killed in Texas shooting
Telugu women was killed in Texas shooting

 

టెక్సాస్ లో ఒక షాపింగ్ మాల్ లో దుండగుడు జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది మరణించగా, మరో ఏడుగురు గాయపడ్డారు. కాల్పులకు పాల్పడిన దుండగుడిని పోలీసులు కాల్చి చంపారు. కాల్పుల్లో మృతి చెందిన తాటికొండ ఐశ్వర్య ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్ గా పని చేస్తుందని చెబుతున్నారు. ఐశ్వర్య మృతి తో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. టెక్సాస్ లో జరిగిన కాల్పులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భాంతిని వ్యక్తం చేశారు.

మణిపూర్ లో చిక్కుకున్న ఏపి విద్యార్ధుల పరిస్థితి పై మంత్రి బొత్స స్పందన ఇది

 


Share

Related posts

“తూర్పు”ను ఎరుపెక్కిస్తున్న దివీస్‌ ల్యాబ్స్!ముదిరిపోతున్న గొడవలు!క్షీణిస్తున్న శాంతిభద్రతలు!!

Yandamuri

రైతు ఉద్యమం పై కుట్రలెలా ? ; ఇవిగో సమాధానాలు

Special Bureau

రెబల్ ఎంపీ రాజీనామా చేస్తే..! గెలుపెవరిది..? (న్యూస్ ఆర్బిట్ ప్రత్యేకం)

Srinivas Manem