మాధవ్ ఆదిత్య ను తన ఇంటికి పిలుస్తాడు.. రైతులు గురించి ఏదో మాట్లాడాలి అన్నారు అని ఆదిత్య మాధవ్ ను చూస్తూ అంటాడు.. రాధ వేళ్ళు వెళ్లి కాఫీ తీసుకురా అంటాడు.. అప్పుడే అక్కడికి 4 అనాధ పిల్లలు వస్తారు.. డొనేషన్ కోసం వచ్చాం అని అంటాడు.. మాధవ్ అప్పుడే రాధ ను చూస్తూ ఇందాక చెప్పాను కదా అతిముఖ్యమైన ఘట్టం అని అంటాడు మాధవ్.. థాంక్యూ సార్ అని అనగానే.. పాప నీ గురించి నాకు తెలుసు.. మీ నాన్న ఒక తాగుబోతు.. అందుకే నువ్వు ఇలా అయ్యావు అని అంటాడు.. ఆ పాప వెంటనే మా నాన్న ఎక్కడ ఉన్నాడో చూపించమని ఆ పాప దినంగా బ్రతిమాలాడుతుంది..
సార్ మర్చిపోవద్దు సార్ మా నాన్న కనిపిస్తే రమ్మని చెప్పండి.. అంటూ వెనక్కి తిరిగి వచ్చి ఏడుస్తుంది.. మాధవ్ రాధ ను చూస్తూ తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేశానని చూస్తాడు.. దేవి కోపంగా రాధ వైపు చూస్తుంది.. మాధవ్ కాలర్ పట్టుకుని రేయ్ అసలు మనిషి వెనా నువ్వు అని అంటాడు.. కూల్ ఆఫీసర్ నాకు నీతులు చెబుతున్నవు.. అని అంటాడు..
దేవి వచ్చి ఆదిత్య తో సార్ నాకు మా నాన్న కావాలి అని దేవి అంటుంది.. ఆయన ఎలాంటి వాడైనా కానీ నాకు మాత్రం నాన్నే కదా అని అంది దేవి.. తన బాధను అర్థం చేసుకున్న ఆదిత్య వెళ్దాం పదా అని స్కూల్ కు తీసుకు వెళ్తాడు.. బిడ్డను స్కూల్ దగ్గర దింపి నాకా నాకు ఒకసారి ఫోన్ చెయ్యి పేనిమిటి అని రాధ అంటుంది.. వెంటనే ఆఫీసర్ సార్ అని కవర్ చేస్తుంది రాధ..