NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

విజయవాడ ప్రమాదంలో విస్తుపోయే నిజాలు..! స్వయంగా ప్రకటించిన అధికారి!

Covid care centaur fire accident:shocking fact's

కరోనా అనే ప్రాణాంతక వైరస్ భయాన్ని ప్రైవేట్ ఆస్పత్రులు కోట్లు గణించడానికి వినియోగించుకుంటున్నాయా? కరోనా సోకినా, సోకిందన్న భయంతో కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరి లక్షలకు లక్షలు అనవసరంగా ఖర్చు పెడుతున్నారా?

Covid care centaur fire accident:shocking fact's
Covid care centaur fire accidentshocking facts

కార్పొరేట్ ఆస్పత్రులు, మెడికల్ మాఫియా బరితెగించి కరోనా విషయంలో కేవలం సంపాదనకే చూస్తున్నాయా? విజయవాడ స్వర్ణ ప్యాలస్ హోటల్ లో ఉన్నది ఎవరు? ఎంత మంది? వాళ్ళలో కరోనా పాజిటివ్ ఎంత మందికి? సాధారణ జ్వరం లక్షణాలు ఎంతమందికి? కరోనా లేకపోయినా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎందరు? ఇలా వీస్తూ పోయే కొన్ని నిజాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. సాక్షాత్తు ఏపీ ప్రభుత్వ అధికారే ఈ విషయాలను గమనించి పూర్తిగా తెలుసుకొని స్వయంగా ప్రకటించారు. యావత్ రాష్ట్రంలోనూ ఆశ్చర్యపోయే విషయాలను, కరోనా మాటున జరుగుతున్న మెడికల్ మాఫియాను బయట పెట్టారు. అవి ఏమిటో తెలుసుకుందాం రండి.

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ లో ఐదుగురికి మాత్రమే కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. మృతుల్లో ఇద్దరికి మాత్రమే పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. మిగిలిన అందరికీ నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీనిని బట్టి చూస్తే సాధారణ జ్వరం లక్షణాలు కనిపించినా ఇన్ పేషెంట్ గా చేర్చుకొని కరోనా ట్రీట్మెంట్ చేస్తూ ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు డబ్బులు దండుకుంటున్నారు అని అర్ధం అవుతున్నది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.

కరోనా విషయంలో ఒక్కో ఆసుపత్రి లో ఒక్కో విధంగా చికిత్స ధరలు వసూలు చేస్తున్నారు. బెడ్ చార్జీల పేరిట రోజుకు వేల రూపాయలు వసూలు చేయడమే కాకుండా వెంటిలేషన్, ఆక్సీజన్ లకు ప్రత్యేక చార్జీలు తీసుకుంటున్నారు. అధికారుల తనిఖీ ల్లో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ బండారం బయట పడుతున్నది. కరోనా బాధితుల నుండి లక్షలాది రూపాయలు వాసులు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంగిస్తున్న ఆసుపత్రుల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కోవిడ్ 19 ఏపీ కమాండ్ కంట్రోల్ రూమ్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ సీ ప్రభాకర్ రెడ్డి పలు సూచనలు జారీ చేశారు. కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. మూడు రోజుల పాటు జ్వరం, ఆయాసం ఉండి ఆక్సీజన్ శాతం 93 కంటే తక్కువగా ఉంటే 104కి కాల్ చేసి ఆసుపత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. కరోనా భయంతో ఆయాసం ఉన్నప్పటికీ ఆక్సీజన్ శాతం 94 కంటే ఎక్కువగా ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇంట్లో ఉండే వైద్యం పొందవచ్చని ఆయన అన్నారు. భయపడి డబ్బులు వృధా చేసుకోవద్దని, ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యమే నయమని ప్రభాకర్ రెడ్డి అన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

Chiyaan Vikram: సీరియ‌ల్ యాక్ట‌ర్‌ నుంచి స్టార్ హీరోగా విక్ర‌మ్ ఎలా ఎదిగాడు.. అత‌ని భార్య‌, కూతురిని ఎప్పుడైనా చూశారా?

kavya N

Tollywood Actor: ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుప‌ట్టారా.. రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా ల‌వ‌ర్ బాయే!

kavya N

Sri Rama Navami: భద్రాద్రిలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

sharma somaraju

NTR: ఎన్టీఆర్ పాతికేళ్ల క‌ల దేవ‌రతో అయినా నెరవేరుతుందా..?

kavya N

Sri Ramadasu: భక్తిరస మహాకావ్యం శ్రీరామదాసు సినిమా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

kavya N

Ayodhya: అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం .. సూర్య తిలకాన్ని దర్శించి తరించిన భక్తులు

sharma somaraju

Tollywood: తెలుగు తెర‌పై శ్రీ‌రాముడి వేషం వేసిన మొట్ట మొద‌టి న‌టుడు ఎవ‌రో తెలుసా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ మాత్రం కాదు!

kavya N

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju