అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై దేశ రాజధాని ఢిల్లీలో ఇలా అనుకుంటున్నారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శనాస్త్రాలు సంధించారు. ద హిందూ ఆంగ్ల దినపత్రికలో ప్రచురించిన వ్యంగ్య చిత్రాన్ని (కాళ్లకు ఇసుక బస్తాలు కట్టుకొని సిఎం నడుస్తున్న వ్యంగ్య చిత్రం) ట్విట్టర్లో పోస్టు చేస్తూ సిఎం జగన్ గురించి ఢిల్లీలో ఇలాంటి అభిప్రాయం ఉందని వ్యాఖ్యానించారు.
175 అసెంబ్లీ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో 151 అసెంబ్లీ స్థానాలలో ప్రజలు గెలిపిస్తే, వచ్చిన అయిదు నెలలు లోనే 35 లక్షల భవన నిర్మాణ కార్మికుల ఉపాధిని తీసివేసిస ఏభై మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయేలా చేసిన ఘనత వైసిపికి దక్కిందని పవన్ విమర్శించారు.
జగన్ తీరుపై ఎకనమిక్స్ టైమ్లో వచ్చిన సంపాదకీయ కథనాన్ని కూడా పవన్ ట్విట్టర్లో పోస్టు చేశారు.
This is what ‘Delhi’ feels about YCP leader Sri. Jagan Reddy. pic.twitter.com/BBTfoBzDVI
— Pawan Kalyan (@PawanKalyan) November 16, 2019
175 అసెంబ్లీ స్థానాలున్న అం.ప్ర – అసెంబ్లీ లో;151 అసెంబ్లీ స్థానాలలో ప్రజలు గెలిపిస్తే , వచ్చిన ఐదు నెలలు లోనే 35 లక్షల భవన నిర్మాణ కార్మికుల ఉపాధి ని తీసివేసి -ఏభై మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయేలా చేసిన ఘనత వైసీపీకే దక్కింది. pic.twitter.com/o4o4oaQYNV
— Pawan Kalyan (@PawanKalyan) November 16, 2019
The essence of today’s – Economic Times editorial, Amateurish ‘Jagan Reddy’ doing bad politics in AP. pic.twitter.com/DoO9GgiWSu
— Pawan Kalyan (@PawanKalyan) November 16, 2019