నిన్న రాత్రి తూర్పు లద్ధాఖ్ లో భారత్ మరియు చైనా బలగాల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలలో దాదాపు 20 మంది భారత సైనికులు మరణించారని ఇండియన్ ఆర్మీ అర్ధరాత్రి అధికారికంగా ప్రకటించింది.
గత కొద్ది రోజులుగా సరిహద్దు ప్రాంతంలో భారత్-చైనా బలగాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దేశ ప్రభుత్వాలు వెంటనే చర్చించుకొని ఏకాభిప్రాయానికి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అనేక సార్లు చైనా సైనికులు సరిహద్దులు దాటి భారత ఆర్మీ పై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి.
ఇలా చైనా సైనికులు రెచ్చగొట్టే విధంగా దాడి చేశారని…. దీంతో తీవ్ర భౌతిక ఘర్షణలు తలెత్తి 20 మంది భారత జవాన్లు మృతి చెందారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా వీరిలో తెలంగాణ, సూర్యాపేటకు చెందిన కల్నాల్ సంతోష్ కుమార్ వీర మరణం పొందారు.
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం సీరియల్లో…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…
ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…