Ukraine Russia War: బాబా వాంగా జోస్యం ప్రపంచంలోనే చాలా శక్తివంతమైనది అని చాలామంది చెబుతారు. భవిష్యత్తులో జరగబోయే అనేక సంఘటనల గురించి ఆమె ముందుగానే ప్రవచించిన సందర్భాలు ఉన్నాయని … చాలా సందర్భాలలో అవి రుజువు వేయని ఈ అంద ఆధ్యాత్మికరాలి గురించి తెలియజేస్తూ ఉంటారు. అయితే ఈమె బ్రతికి ఉన్న సమయంలో … ప్రస్తుత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కి సంబంధించి 43 సంవత్సరాల కిందటే ఒక ప్రవచనం చెప్పటం జరిగిందట. అదేమిటో కాదు ప్రపంచానికి పుతిన్ … ప్రభువు అవుతాడని తెలియజేసింది అంట. 1979లో రచయిత వాలెంటైన్ సిడోరోవ్ తో జరిగిన సమావేశంలో…బాబా వాంగా మాట్లాడుతూ అన్ని మంచులా కరిగి పోతాయి.
కానీ పుతిన్ కీర్తి ని ఎవరు టచ్ చెయ్యలేరు… రష్యా ప్రపంచవ్యాప్తంగా కీర్తి సంపాదించుకుంటుంది అన్ని సంపాదించింది అంట. రష్యాను ఎవరూ ఆపలేరని… ప్రపంచాన్ని రష్యా శాసించబోయే రోజులు భవిష్యత్తులో ఉన్నాయని బాబా వాంగా అప్పట్లో తెలియజేసింది అట. పుతిన్ కీర్తి ప్రపంచవ్యాప్తంగా కొండల పెరిగిపోతుందని 41 సంవత్సరాల కిందట ఆమె అంచనా వేయడం జరిగింది అంట. అయితే ఆమె అంచనా వేసినట్టు కానీ ప్రస్తుత ప్రపంచంలో రష్యా ఉక్రైన్ మధ్య జరుగుతున్న దానికి సంబంధించి… పుతిన్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతోంది.
కానీ ప్రస్తుతం నెగిటివ్ తరహాలో పుతిన్ పేరు ప్రపంచవ్యాప్తంగా… ఇమేజ్ క్రియేట్ అయింది. ఉక్రెయిన్ దేశానికి చెందిన అమాయకులపై.. పుతిన్ దాడులకు పాల్పడుతున్నట్లు… అంతర్జాతీయ మీడియా వార్తలు చిత్రీకరిస్తూ ఉంది. మరి రాబోయే రోజుల్లో.. ఇటువంటి పుట్టిన కింగ్ మేకర్ గా ఎలా అవుతాడో చూడాలి. బాబా వాంగా జోస్యం గురించి మాట్లాడుకోవాల్సిన వస్తే అమెరికా దేశం పై రెండు విమానాలు దాడులు జరుగుతాయని అమెరికాలో.. వేలాది మంది అమాయక ప్రజలు చనిపోతారు అని 9/11 దాడుల గురించి ముందే అంచనా వేయడం జరిగింది. అత్త మాత్రమే కాదు 2004వ సంవత్సరంలో భారీ సునామీ వస్తుంది అని.. సిరియా నుంచి ముస్లిం.. యుద్ధం ప్రారంభం అవుతుందని ఆమె ముందుగానే తెలియజేసింది. 1996లో బాబా వాంగా తన 84వ ఏట తుది శ్వాస విడిచారు. గతంలో ఆమె చెప్పిన అనేక విషయాలు దాదాపు 85 శాతం నెరవేరడంతో… పుతిన్ విషయంలో ఆమె జోస్యం… ఏమవుతుంది అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.