లోక్ జనశక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ నేడు మరణించారు. కొద్దిసేపటి క్రితమే ఆయన చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. 74 ఏళ్ల వయసున్న రామ్ విలాస్ ప్రస్తుతం కేంద్ర మంత్రి కూడా.
తండ్రి చనిపోయినట్లు రామ్ విలాస్ పాసవన్ కొడుకు చిరాగ్ పాసవాన్ ధృవీకరించారు. లోక్ జనశక్తి పార్టీ కి రామ్ విలాస్ కేవలం అధినేత మాత్రమే కాదు ఆ పార్టీ బాధ్యతలు అన్నీ చక్కబెట్టే ధ్వజస్తంభం ఏకంగా ఎనిమిది సార్లు లోక్సభకు ఎన్నికైన కీలక మంత్రి.
పలుసార్లు కేంద్రమంత్రిగా కూడా బాధ్యతలు వహించారు. ఆయన మరణం నిజంగా కేంద్ర రాజకీయాలకు తీరని లోటు