వారు ముగ్గురు అఖిల భారత సర్వీసు అధికారులు… ఒకరు జిల్లా కలెక్టర్ , మరొకరు ఎస్పీ , ఒకొకరు మున్సిపల్ కమిషనర్ ముగ్గురు మట్టిని ఆప్యాయంగా ముద్దాడారు .. పొలంలోకి దిగి వారి నాట్లు వేశారు … చిత్తూర్ కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా , తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి , తిరుపతి నగరపాలక సంస్థ గిరీషా కలిసి తిరుపతి సమీపంలో ఓ పొలంలో రైతులతో కలిసి నాట్లు వేసారు.