బాలీవుడ్ ఇండస్ట్రీలో లాగా ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా అందాల భామలు అందాల ఆరబోతలు వలకబోస్తున్నారు. ఏ ఒక్క చాన్స్ వచ్చినా తమ అందచందాలను చూపించేస్తుంటారు మన కథానాయికలు. వారి హొయలతో కుర్రకారును కట్టిపడేస్తుంటారు. ఇదిలా ఉంటే తెలుగులో అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే మూవీలో కథానాయకిగా నటించి కుర్రకారు మనసును దోచుకున్న అందాల భామ రాశీ ఖన్నా మరో కొత్త ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇంకేముంది ఈ ముద్దుగుమ్మడు పెట్టిన హాట్ ఎక్స్ ఫోజింగ్ కు యువత మనసు అదుపుతప్పింది. ప్రతి రోజూ పండగే మూవీ తర్వాత ఈ భామకు టాలీవుడ్ లో సినిమా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఈ భామ వరుస తమిళ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. సినిమా షూటింగ్ లో భాగంగా ఈ భామ కొన్ని రోజుల కిందట లంగావోణీ కట్టుతో అందరినీ కట్టిపడేసింది.
దాని తర్వాత చీరకట్టుతో ఉన్న ఫోటోలో కుర్రకారును మంత్రముగ్దుల్ని చేసేసింది. ఆ ఫోటోలో ఏంజిల్ లా పసుపు కలర్ చీర కట్టుకుని బాపుబొమ్మలా ఫోజులిచ్చింది ఈ గుమ్మడు. ఓ భావా మా అక్కను సక్కగా చూస్తావా అనే పాటతో చాలా మందిని ఈ ముద్దు గుమ్మ తన ఖాతాలో వేసుకుంది. మరీ ముఖ్యంగా హాట్ ఎక్స్ ఫోజులతో కుర్రకారు మనసును దోచుకుంటుందీ సుందని..
తన నటనతో అందరినీ ఆకట్టుకునే ఈ సుందరీ ప్రస్తుతం తన అందచందాలతో హోయలొలికిస్తుంది. అలాగే మనం సినిమాలో కూడా అతిథి పాత్రలో నటించి తన ప్రతిభను చాటుకున్నారు. తొలిప్రేమ, వరల్డ్ ఫేమస్ లవర్, బెంగాల్ టైగర్ సినిమాల్లో తన టాలెంట్ నిరూపించుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఈ భామ.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!