Nidhi Aggarwal: మహమ్మారి కరోనా వైరస్ వల్ల దేశంలో పరిస్థితులు దిగజారిపోయాయి. వ్యవస్థల్లో మాత్రమే కాకుండా వ్యాపారాలలో అదే విధంగా వ్యక్తిగత జీవితాలలో మహమ్మారి వల్ల మనిషి చాలా నష్టపోయాడు అని చెప్పవచ్చు. అక్క మన దేశాన్ని మాత్రమే మా కాక ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన ఈ వైరస్… ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టడమే కాక చాలా మందిని బలి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ మరణ మృదంగం మోగించింది అని చెప్పవచ్చు. సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకు ఎవరి మహమ్మారి నుంచి తప్పించుకోలేక పోయారు.
దాదాపు కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో 60 శాతం మంది…కరోనా బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. భయంకరంగా కేసులు పెరిగిపోవటం మాత్రమే కాక ఊహించని రీతిలో మరణాల సంఖ్య పెరగడంతో… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెమటలు పట్టాయి. ఒక్కసారిగా కేసును పెరిగిపోతుండటంతో కరుణ తీవ్రత అధికంగా ఉండటంతో…. అనేక మంది వైద్య సదుపాయం లేక ఆక్సిజన్ టైం కి అందక…. హాస్పిటల్ గేటు వద్ద.. మరణించిన పరిస్థితులు. ఈ రీతిగా మరణాల రేటు ఉండటంతో దేశంలో చాలా కుటుంబాలు… ఇంటి యజమాని ని కోల్పోయి అదేరీతిలో పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read More: Corona: కరోనా పేషెంట్ కి బిగ్ హెల్ప్ చేసిన కుర్ర హీరో నిఖిల్..!!
ఇదిలా ఉంటే హీరోయిన్ నిధి అగర్వాల్… స్వయంగా తన పేరిట చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసి వాటి విరాళాల ద్వారా కరోనా బారిన పడిన రోగులను ఆదుకోవాలని ఆమె డిసైడ్ అయ్యిందట. కరోనా పేషెంట్ లకు… తోడుగా నిలవాలని నిధి అగర్వాల్ రెడీ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో కూడా రావడంతో ఇండియాలో ఏ హీరోయిన్ చేయని ప్రయోగం నిధి అగర్వాల్ చేస్తుంది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?