కరోనా వైరస్.. ప్రపంచాన్ని గజగజ వణికించిన వైరస్ ఇది. గొంతులో నొప్పి, దగ్గు, జలుబు వంటి లక్షణాలను కరోనా వైరస్ లక్షణాలుగా మొదట్లో చెప్పారు. ఆతర్వాత రోజు రోజుకీ ఒక్కొ కొత్త లక్షణం బయట పడుతూ ప్రజలందరినీ బెదరగొట్టేస్తుంది. అయిది కొందరిలో ఎటువంటి లక్షణాలు లేకపోయినా సరే కరోనా పాజిటివ్ వస్తుంది. అలా కరోనా వైరస్ పాజిటివ్ రావడం వెనక ఒక కారణం ఉందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఆ కారణం ఏంటి ? ఇలా రావడం వెనుక అసలు విషయం ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం!
సాధారణంగా కరోనా వైరస్ మన శరీరంలోకి ఎంటర్ అయినప్పుడు మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కానీ ఎటువంటి లక్షణాలు లేనప్పుడు కూడా కరోనా పాజిటివ్ వస్తే మన శరీరంలోకి ఎంటర్ అయినా వైరస్ ఒక రకమైన ప్రోటీన్ కలిగి ఉంది. అది మనుషులలోని నాడి మండలాలకు నొప్పిని తెలియపరిచే రిసెప్టర్లను పని చేయడం ద్వారా ఆ లక్షణాలు బయటకు కనపడవు. అందుకే దాదాపుగా కొంతమందిలో కేవలం కొన్ని లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. మరికొందరిలో ఎటువంటి లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ అని చూపిస్తాయని తాజా పరిశోధనలలో వెల్లడైంది.
కోవిడ్-19 కారణమైన సార్స్ కోవ్-2 పై పరిశోధనలను అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా కు చెందిన డాక్టర్ రాకేష్ కన్నా ఈ పరిశోధనలో ఉన్నారు. కరోనాతో బాధపడే వ్యక్తిలో తొలి నొప్పిని కలిగించే వైరస్ స్పైక్ ప్రోటీన్ తెలియని ఇవ్వదు. ఇది మన శరీరంలో నొప్పిని తెలియజేసే సంకేతాలను పూర్తిగా అంచనా వేయడం వలన మనకు ఈ లక్షణాలు కనిపించవు. తొలుత ఈ వైరస్ ఏసీ ఈ-2 రిపోర్టర్లకు ఈ వైరస్ చూడడం వల్ల నొప్పిని కలుగజేసే శక్తిని కోల్పోతుంది. అందువల్ల ఎటువంటి లక్షణాలు లేనప్పటికీ కూడా కరోనా వ్యాధికి గురవుతున్నారు. మన శరీరానికి నొప్పిని తెలియ చేయాలంటే వీఈజీఎఫ్-ఏ ప్రొటీను నొప్పి తెలియజేసే ప్రక్రియలో ఎంతగానో తోడ్పడుతుంది. అంతే కాకుండా ఇది రక్తనాళాలు పెరుగుదలకు తోడ్పడుతుంది.