Knee Pain: ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య కీళ్ల, మోకాళ్ళ నొప్పులు.. ఇందుకు ప్రధాన కారణం కీళ్ల దగ్గర ఉన్న గుజ్జు అరిగిపోవటం..!! ఒకప్పుడు 60 దాటితే కానీ ఈ సమస్య వచ్చేది కాదు.. ఇప్పుడు ముప్పై లో కూడా ఈ సమస్య బాధిస్తుంది.. మనం ఇప్పుడు చెప్పబోయే మూడు పదార్థాలు కలిపి తీసుకుంటే చాలు.. మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి.. అవి ఏంటో చూద్దాం..!!
Knee Pain: ఈ మూడు విత్తనాలను కలిపి ఇలా చేసుకుని తాగండి.. అన్ని నొప్పులు పరార్.!!
తెల్ల నువ్వులు, కలోంజి విత్తనాలు, అవిసె గింజలు ఈ మూడింటిని సమాన మోతాదు లో తీసుకోవాలి. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి మిక్సీ పట్టి టీ పొడి ఎలా తయారు చేసుకోవాలి ఒక గాజుసీసాలో ఈ పొడి నిల్వ చేసుకోవాలి ప్రతిరోజు ఒక స్పూన్ పొడిని ఒక గ్లాసు పాలలో కలిపి తీసుకోవాలి. ఇలా వరుసగా 15 రోజులు తాగాలి. 15 రోజులు గడిచాక ఒక వారం రోజులు ఆపాలి. త్వరగా 15 రోజులు తాగి ఒక వారం రోజులు ఆగాలి. ఇలా వరుసగా మూడు నెలలు చేయాలి.
ఇలా ఇలా ఈ పొడిని పాలతో కలిపి తీసుకుంటే కీళ్ళ మధ్యలో అరిగిపోయిన గుజ్జు వస్తుంది. కీళ్ళు అరిగిపోయే శబ్దం వస్తుంటే అది కూడా తగ్గుతుంది. కీళ్ల నొప్పులకు తగ్గించడానికి ఈ మూడు విత్తనాలు అద్భుతంగా పని చేస్తాయి. ఇవి ఎముకలలో జిగురు వచ్చేలా చేస్తాయి. ఈ పొడిని తాగడం వలన కీళ్ల నొప్పులు రాకుండా మాత్రమే కాకుండా మోకాళ్ళ నొప్పులు, నడుం నొప్పి, వెన్ను నొప్పి, జాయింట్ పెయిన్ ఇలా అన్నీ రకాల నొప్పులు తగ్గుతాయి.
పాలలో క్యాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఎముకలను బలంగా దృఢంగా చేయడానికి సహాయపడుతుంది. తెల్ల నువ్వుల లో కూడా క్యాల్షియం ఉంటుంది. అలాగే విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అవిస గింజల లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇది ఎముకలను బలంగా, దృఢంగా తయారు చేయడానికి సహాయపడతాయి. కలోంజి విత్తనాలు లో ఫైబర్, విటమిన్ ఏ, బి, సి ,డి , క్యాల్షియం ఉన్నాయి ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది శరీరం మెటబాలిజంను పెంపొందిస్తాయి.
ఈ మూడు పదార్థాలను కలిపి పాలతో కలిపి తీసుకోవడం వలన కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది ఎముకలు అరిగి పోయిన చోట రావడానికి వీటిలో ఉండే జిగురు పదార్థం సహాయపడుతుంది. ఈ పొడిని అన్ని రకాల వయసులవారు తాగవచ్చు. ఇవి కాళ్లు, చేతులు, మోచేతులు, కీళ్లు నొప్పులకు చక్కగా పనిచేస్తుంది. మోచేతి నొప్పులు, మోచేతుల దగ్గర గుజ్జు అరిగిపోయి నొప్పి రావడం, కీళ్లు అరిగిపోవడం, కీళ్లలో గుజ్జు అరిగిపోయి శబ్దం రావడం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. వీటిలో పాలు కలిపి తాగటం వలన డబుల్ బూస్టర్ గా పనిచేస్తుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?