Job Notification: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ Union public service commission.. ఢిల్లీ ఎన్సిటీ కి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ directorate of education.. ఈ విభాగంలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 363 పోస్టులను భర్తీ చేయనుంది.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా..
మొత్తం ఖాళీలు : 363
(పురుషులు -363, స్త్రీలు -155)
అర్హతలు : బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కనీసం 10 సంవత్సరాలు టీచింగ్ అనుభవం ఉండాలి.
వయసు : 50 సంవత్సరాలు దాటకూడదు. ఓబీసీలకు మూడు సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాల గరిష్ట వయస్సులో మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తు రుసుం: రూ.25.
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ : 29/7/2021