NewsOrbit
Uncategorized

ఆర్ఎస్ ఎస్ సంకల్ప్ రథయాత్ర ప్రారంభం

అయోధ్యలో రాం మందిర్ నిర్మాణానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో 10 రోజుల సంకల్ప్ రథ్ యాత్ర నేడు ఢిల్లీలో ఆరంభమైంది. రాం మందిర్ వివాదంపై సుప్రీంకోర్టు తుది విచారణ 2019 జనవరిలో చేపట్టనున్నది. సుప్రీంకోర్టు విచారణ చేపట్టక ముందే అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రాం మందిర్ నిర్మాణం పై నిర్ణయం తీసుకోవాలని ఆర్ ఎస్ ఎస్ కేంద్రంపై వత్తిడి తెస్తున్నది. ఈ 10 రోజుల రథ యాత్ర డిసెంబర్ 9న ఢిల్లీలోని రాం లీలా మైదానంలో జరిగే మహా సభతో ముగుస్తుంది. రథ్ యాత్ర ఏర్పాట్లను ఆర్ఎస్ ఎస్ అనుబంధ సంస్థ అయిన స్వదేశీ జాగరణ మంచ్ చూస్తున్నది. రథ్ యాత్రను ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం జండేవాలా మందిర్ నుంచి ఢిల్లీ ప్రాంత్ సంచాలక్ కుల్ భూషణ్ అహుజా ప్రారంభించారు.

author avatar
Siva Prasad

Related posts

మొదటి రాత్రి పాలగ్లాసు వెనక ఇంత కహానీ ఉందా !

Kumar

కుటుంబం మొత్తానికి కరోనా అంటించాడు…

Siva Prasad

అబ్బెబ్బే… ఉత్తుదే…! (రాధాకృష్ణకి ఐటీ అధికారి చెప్పారట)

Srinivas Manem

మందు బాబు నిర్వాకం:మందడంలో ఉద్రిక్తత!

sharma somaraju

‘వెంకీమామ’ రివ్యూ & రేటింగ్

Siva Prasad

కంగ‌న `అప‌రాజిత అయోధ్య‌`

Siva Prasad

కేటీఆర్ స‌మీక్షా స‌మావేశంపై ద‌ర్శ‌కుడు హ‌రీశ్ ట్వీట్‌

Siva Prasad

గ‌బ్బ‌ర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా?

Siva Prasad

బాబు చంపేస్తాడు..ఆర్‌జివి సాంగ్

anjaneyulu ram

గాల్లో పల్టీలు కొట్టిన కారు!

Mahesh

`మన్మథుడు 2` సక్సెస్‌మీట్

Siva Prasad

`28 డిగ్రీల సెల్సియ‌స్` టీజ‌ర్

Siva Prasad

ముంబైలో ‘సాహో’

Siva Prasad

వెనక్కి లాగే ప్రయత్నం చేశారు

Siva Prasad

`చిత్ర‌ల‌హ‌రి`కి ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌శంస

Siva Prasad

Leave a Comment