NewsOrbit
Uncategorized

జైపూర్ : రాజస్థాన్ లో పోలింగ్ ప్రశాంతం

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. సీఎం అభ్యర్థి వసుంధరారాజే ఉదయమే తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. అలాగే కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, జశ్వంంత్ సింగ్ కుమారుడు మానవేంద్ర సింగ్ తదితరులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరిగినట్లు సమాచారం లేదు. ఓటర్లు ఉదయం నుంచే ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరి కనిపించారు. ఈ ఎన్నికలలో పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య సాగుతోంది. ఎవరికి వారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

author avatar
Siva Prasad

Related posts

మొదటి రాత్రి పాలగ్లాసు వెనక ఇంత కహానీ ఉందా !

Kumar

కుటుంబం మొత్తానికి కరోనా అంటించాడు…

Siva Prasad

అబ్బెబ్బే… ఉత్తుదే…! (రాధాకృష్ణకి ఐటీ అధికారి చెప్పారట)

Srinivas Manem

మందు బాబు నిర్వాకం:మందడంలో ఉద్రిక్తత!

sharma somaraju

‘వెంకీమామ’ రివ్యూ & రేటింగ్

Siva Prasad

కంగ‌న `అప‌రాజిత అయోధ్య‌`

Siva Prasad

కేటీఆర్ స‌మీక్షా స‌మావేశంపై ద‌ర్శ‌కుడు హ‌రీశ్ ట్వీట్‌

Siva Prasad

గ‌బ్బ‌ర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా?

Siva Prasad

బాబు చంపేస్తాడు..ఆర్‌జివి సాంగ్

anjaneyulu ram

గాల్లో పల్టీలు కొట్టిన కారు!

Mahesh

`మన్మథుడు 2` సక్సెస్‌మీట్

Siva Prasad

`28 డిగ్రీల సెల్సియ‌స్` టీజ‌ర్

Siva Prasad

ముంబైలో ‘సాహో’

Siva Prasad

వెనక్కి లాగే ప్రయత్నం చేశారు

Siva Prasad

`చిత్ర‌ల‌హ‌రి`కి ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌శంస

Siva Prasad

Leave a Comment