వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. దక్షిణ కోస్తాకు అతి సమీపంలో సముద్ర మట్టానికి దగ్గరగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అదే ఎత్తులో కొనసాగుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాలో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది.
previous post
next post
వెనక్కి లాగే ప్రయత్నం చేశారు